NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు
    తదుపరి వార్తా కథనం
    ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా  7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు
    టోల్ ట్యాక్స్ ప్రస్తుతం కిలోమీటరుకు రూ.2.19

    ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 31, 2023
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా 7 శాతం వరకు టోల్ ఫీజు పెంపును అమలు చేయనుంది.

    2022లో, NHAI హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ రుసుమును అన్ని వాహనాలపై 15 శాతం వరకు పెంచింది. అలాగే, ఎక్స్‌ప్రెస్‌వేల వద్ద వసూలు చేస్తున్న సగటు టోల్ ట్యాక్స్ ప్రస్తుతం కిలోమీటరుకు సగటున రూ.2.19గా ఉంది.

    ఇటీవలి డేటా ప్రకారం 2022 ఆర్ధిక సంవత్సరంలో జాతీయ రహదారుల నుండి దేశవ్యాప్తంగా 33,000 కోట్ల రూపాయలకు పైగా టోల్ ఫీజుగా వసూలు చేయబడింది. దానికి తోడు, టోల్ ధరలు 2018లో ఉన్నదానితో పోలిస్తే 32 శాతం వరకు పెరిగాయి.

    రవాణా

    టోల్ రుసుము పెంపు వల్ల రవాణా ఖర్చులతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి

    వివరాల్లోకి వెళితే, ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో టోల్ ధరలు 18 శాతం పెరగనున్నాయి. దీనికి విరుద్ధంగా, కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద టోల్ ధరలు కేవలం 5 నుండి 7 శాతం పెరిగాయి. టోల్ ధరలు రూ.35 నుండి రూ.105 మధ్య ఉంటాయి.

    భారీ వాహనాలకు టోల్ రుసుము పెంపు ప్యాసింజర్ కార్లతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది భారీ వాహనాలకు వర్తించదు.

    ఇలా చెప్పుకుంటూ పోతే, టోల్ రుసుము పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగనుండటంతో రానున్న టోల్ ఫీజు పెంపు సామాన్యులపై భారాన్ని పెంచుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవాణా శాఖ
    ఆటో మొబైల్
    కార్
    బైక్

    తాజా

    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు

    రవాణా శాఖ

    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం ఆటో మొబైల్
    ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను ప్రకటన

    ఆటో మొబైల్

    Citroen C3 2023లో రెండవసారి పెరిగిన ధర కార్
    TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది బైక్
    అత్యంత సరసమైన వోక్స్‌వ్యాగన్ EV టాప్ ఫీచర్లు తెలుసుకుందాం ఎలక్ట్రిక్ వాహనాలు
    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా కార్

    కార్

    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X ఎలక్ట్రిక్ వాహనాలు
    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఆటో మొబైల్
    2023 మహీంద్రా XUV300 vs మారుతి సుజుకి బ్రెజ్జా ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    బైక్

    భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్ ఆటో మొబైల్
    భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP ఆటో మొబైల్
    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదలైన 2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2 ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025