NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను
    తదుపరి వార్తా కథనం
    ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను
    ప్రతి మూడేళ్ల తర్వాత 18 శాతం పెరగనున్న టోల్ పన్ను

    ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 29, 2023
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని మొట్టమొదటి యాక్సెస్-నియంత్రిత రహదారి ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల టోల్ ఏప్రిల్ 1 నుండి 18 శాతం పెరుగుతుందని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) అధికారులు తెలిపారు.

    2004 ఆగస్టు 9 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా, ఏటా ఆరు శాతం టోల్ పెరుగుతున్నప్పటికీ, ప్రతి మూడేళ్ల తర్వాత 18 శాతం చొప్పున ఇది అమలు అవుతుందని సీనియర్ MSRDC అధికారి తెలిపారు.

    కార్లు, జీపుల వంటి నాలుగు చక్రాల వాహనాలకు ప్రస్తుతం ఉన్న Rs. 270కి బదులుగా Rs. 320, మినీ-బస్సు, టెంపోల వంటి వాహనాలకు ప్రస్తుతం ఉన్న Rs. 420కి బదులుగా Rs. 495గా కొత్త టోల్ వసూలు చేయనున్నట్లు తెలిపారు.

    ప్రభుత్వం

    ఈ రహదారిపై ఐదు టోల్ ప్లాజాల దగ్గర టోల్ వసూలు అవుతుంది

    టూ-యాక్సిల్ ట్రక్కుల టోల్ ప్రస్తుతం Rs. 585 నుండి Rs. 685కి పెరుగుతుంది. బస్సులకు Rs. 797 నుండి Rs. 940కి పెరుగనుంది. త్రీ-యాక్సిల్ ట్రక్కులు Rs. 1,380కి బదులుగా Rs. 1,630, మల్టీ-యాక్సిల్ ట్రక్కులు, మెషినరీ-వాహనాలు ప్రస్తుత Rs. 1,835కి బదులుగా Rs. 2,165 చెల్లించాలి.

    ఈ టోల్‌ పెంపు 2030 వరకు అలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. దాదాపు 95 కి.మీ పొడవు, ఆరు లేన్ల ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే 2002లో ప్రారంభమైంది.

    ఐదు టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూలు అవుతుంది, వీటిలో ఖలాపూర్, తలేగావ్‌లు ప్రధానమైనవి. ప్రతిరోజు దాదాపు 1.5 లక్షల వాహనాలు ఎక్స్‌ప్రెస్‌వేను ఉపయోగిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవాణా శాఖ
    ప్రకటన
    ఆదాయం
    పన్ను

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రవాణా శాఖ

    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం ఆటో మొబైల్

    ప్రకటన

    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ఆటో మొబైల్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్ వ్యాపారం

    ఆదాయం

    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్లకు ఈరోజు నుండి డబ్బు యాక్సెస్ చేసుకునే సదుపాయం వ్యాపారం
    ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 70% పైగా పడిపోయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ స్టాక్ మార్కెట్
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు పన్ను
    సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ బ్యాంక్

    పన్ను

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025