NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 142 మంది భారత సిబ్బందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్
    తదుపరి వార్తా కథనం
    142 మంది భారత సిబ్బందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్
    ఇంజనీరింగ్ విభాగంలోని మొత్తం సిబ్బంది తొలగింపు

    142 మంది భారత సిబ్బందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 29, 2023
    03:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని గిట్‌హబ్ భారతదేశంలోని దాని ఇంజనీరింగ్ విభాగంలోని మొత్తం సిబ్బందితో సహా 142 మందిని తొలగించింది.

    బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలోని కంపెనీ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. గిట్‌హబ్ ప్రతినిధి ఈ నిర్ణయం కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగమని చెప్పారు.

    గిట్‌హబ్ డెవలపర్‌లు, కస్టమర్‌ల కోసం కృత్రిమ మేధస్సు (AI) ద్వారా ఆధారితమైన పూర్తి-సమగ్ర ప్లాట్‌ఫారమ్ రూపొందించడంపై కంపెనీ దృష్టి పెట్టిందని ప్రతినిధి తెలిపారు.

    మైక్రో సాఫ్ట్

    ఖర్చులను తగ్గించుకోవడానికే ఈ తొలగింపులు చేస్తున్నామంటున్న సంస్థ ప్రతినిధి

    మేము కొన్ని వ్యాపార కార్యకలాపాలను కలుపుతున్నాం. వాటిలో కొన్ని భారతదేశంలో ఉన్నాయి, ఇది రోల్ ఎలిమినేషన్‌లకు దారితీసింది. మేము భారతీయ మార్కెట్‌కు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాము. ఈ మార్పులు మా 10 మిలియన్ల కస్టమర్స్ పై ప్రభావం చూపవు. (ఒక కోటి మంది) భారతదేశంలోని డెవలపర్లు గిట్ హబ్ ప్రతిరోజూ ఉపయోగిస్తున్నారని ప్రతినిధి తెలిపారు.

    మైక్రోసాఫ్ట్ జనవరిలో, ఖర్చులను తగ్గించుకోవడానికి సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉద్యోగుల తొలగింపు
    ప్రకటన
    ఉద్యోగులు
    భారతదేశం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఉద్యోగుల తొలగింపు

    ఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు ప్రపంచం
    ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన గూగుల్
    మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ సంస్థ
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా

    ప్రకటన

    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్ వ్యాపారం
    వరుసగా 9వ సారి వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    కొనసాగుతున్న తొలగింపులు: 19,000 మంది ఉద్యోగులను తొలగించిన Accenture ఉద్యోగుల తొలగింపు

    ఉద్యోగులు

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంక్
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగుల తొలగింపు
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు పెన్షన్

    భారతదేశం

    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్
    2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్ భారతదేశం
    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం
    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025