NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్
    తదుపరి వార్తా కథనం
    పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్
    పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్

    పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 01, 2024
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పన్నును ఆలస్యంగా దాఖలు చేయడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఛైర్మన్ రవి అగర్వాల్ పేర్కొన్నారు.

    ఈ అంశాన్ని రాబోయే ఆర్థిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు.

    మరోవైపు టీసీఎస్ ఫైలింగ్‌లో ఏదైనా జాప్యం జరిగితే భారత చట్టం ప్రకారం క్రిమినల్ నేరంగా పరిగణించనున్నారు.

    ఫైనాల్స్ బిల్లులో తగిన సవరణలు తాము చేయోచ్చని, అయితే దీనిపై తాము త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

    Details

    వృత్తిపరమైన రుసుము చెల్లింపులకు టీడీఎస్ వర్తింపు

    చెల్లింపుదారునిపై పన్ను భారాన్ని తగ్గించడానికి కేంద్ర బడ్జెట్ ఇప్పటికే కొన్ని మార్పులను చేసింది.

    ప్రతి త్రైమాసికానికి టీడీఎస్ రిటర్న్ ను దాఖలు చేసే వరకు చెల్లింపులు చేయడానికి వీలు కల్పించింది.

    ఇక వృత్తిపరమైన రుసుము వంటి చెల్లింపులకు కూడా టీడీఎస్ వర్తించనుంది.

    ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 276B ప్రకారం, ఒక వ్యక్తి విత్‌హెల్డ్ చేసిన పన్నును డిపాజిట్ చేయడంలో విఫలమైతే జరిమానాతో పాటు మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పన్ను
    వ్యాపారం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పన్ను

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు ఆర్ధిక వ్యవస్థ
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు భారతదేశం

    వ్యాపారం

    Adani group: అదానీ ఎంటర్ ప్రైజెస్ లాభం 51శాతం క్షీణత  అదానీ గ్రూప్
    WeWork:దివాళా తీసిన అతిపెద్ద స్టార్టప్ కంపెనీ.. రూ. 4 లక్షల కోట్లు అప్పులు.. కోర్టులో పిటిషన్! అమెరికా
    Tata Technologies IPO : 20 సంవత్సరాల తర్వాత టాటాల నుంచి ఐపీఓ.. సబ్‌స్కిప్షన్ ఎప్పటినుంచంటే! టాటా
    Subrata Roy: సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025