పన్ను: వార్తలు
Interest Waiver: తెలంగాణలో ఆస్తి పన్ను బకాయిలకు భారీ ఊరట.. 90శాతం వడ్డీ మాఫీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ చేస్తూ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) ప్రకటించింది.
Tax scam: 951 కోట్ల పన్ను స్కామ్.. స్టాంప్ వెండర్లపై వాణిజ్య పన్నుల శాఖ రిమాండ్
రాష్ట్రంలో 318 మంది నకిలీ స్టాంప్ విక్రయదారులు రూ.951.27 కోట్ల పన్ను ఎగవేసినట్లు వాణిజ్య పన్నులశాఖ గుర్తించింది.
Central Tax: కేంద్ర పన్నుల్లో 60% వాటా ఏడు రాష్ట్రాలకే.. 9,15 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
కేంద్ర పన్నుల్లో 60% వాటా కేవలం ఏడు రాష్ట్రాలకు మాత్రమే వెళ్తోంది.
Budget: పాత, కొత్త ఆదాయ పన్ను విధానాల్లో మార్పులు.. ట్యాక్స్పేయర్ల ఆశలు నెరవేరనున్నాయా?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Budget : బడ్జెట్ 2025.. ఆదాయ శ్లాబ్స్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందా?
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు 2025 బడ్జెట్లో మరిన్ని మినహాయింపులు, పన్ను ద్రవ్యరాశులు తగ్గించాలని ఆశిస్తున్నారు.
Cigarette Prices: పొగాకు వినియోగదారులకు షాక్.. ధరలు మరింత పెరిగే అవకాశం!
జీఎస్టీ పన్ను హేతుబద్దీకరణలో భాగంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, శీతలపానీయాలు ధరలు త్వరలో మరింత పెరగనున్నాయి.
Modi regime: 'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'.. మోదీ పాలనలో 5 రెట్లు పెరిగిన రూ.50 లక్షల ఆదాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది ఏళ్ల పరిపాలన కాలంలో రూ.20 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన మధ్య తరగతి వర్గంపై పన్ను భారం తగ్గింది.
CBRT: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆడిట్ నివేదిక సమర్పణకు గడువు పెంపు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఇటీవల 2023-24 సంవత్సరానికి ఆదాయపు పన్ను ఆడిట్ నివేదికలను సమర్పించడానికి గడువును పొడిగించింది.
పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్
పన్నును ఆలస్యంగా దాఖలు చేయడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఛైర్మన్ రవి అగర్వాల్ పేర్కొన్నారు.
ITR 2024 : పన్ను రిటర్న్లకు గడువు ముగిస్తే ఏం చేయాలి
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను ఫైల్ చేయడానికి జూలై 31 బుధవారం చివరి రోజు.
Budget 2024: వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 1 లక్షకు పెరగవచ్చు
రాబోయే కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం రూ. 50,000గా నిర్ణయించబడిన జీతం పొందే వ్యక్తుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ థ్రెషోల్డ్ పరిమితిని పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్
సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను గురువారం ప్రవేశపెట్టారు.
GST collections: అక్టోబర్లో 13% పెరిగిన జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.72 లక్షల కోట్లు
అక్టోబర్లో ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు 13% పెరిగి రూ. 1.72లక్షల కోట్లకు చేరాయి.
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారుల షాక్..రూ.లక్ష కోట్ల షోకాజ్ నోటీసులు జారీ
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ మేరకు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
భారతదేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 21.82 శాతం పెరిగాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(FY 2023-24)లో అక్టోబర్ 9 వరకు 9.57 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
'ఫస్ట్క్రై.కామ్' సీఈఓపై పన్ను ఎగవేత ఆరోపణలు.. ఐటీ శాఖ దర్యాప్తు
ఆన్లైన్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ ప్లాట్ఫారమ్ 'ఫస్ట్క్రై.కామ్' వ్యవస్థాపకుడు సుపమ్ మహేశ్వరి పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్: తెలంగాణలో అమలు కానున్న కొత్త నిబంధన!
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడం కావచ్చు, కారణమేదైనా గానీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం
ప్రభుత్వ పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాను సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
20% వృద్ధి చెంది, ₹20 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న ఆదాయపు పన్ను వసూళ్లు
మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల పన్నులో 22% వార్షిక వృద్ధిని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత, స్థూల ప్రత్యక్ష పన్ను ఆదాయంలో సంవత్సరానికి 20% పెరిగి Rs.19.68 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం నివేదికను అందించింది.
ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా 7 శాతం వరకు టోల్ ఫీజు పెంపును అమలు చేయనుంది.
ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వే టోల్ పన్ను
దేశంలోని మొట్టమొదటి యాక్సెస్-నియంత్రిత రహదారి ముంబై-పూణే ఎక్స్ప్రెస్వేపై వాహనాల టోల్ ఏప్రిల్ 1 నుండి 18 శాతం పెరుగుతుందని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MSRDC) అధికారులు తెలిపారు.
ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు
దేశీయంగా ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్నును ప్రభుత్వం మంగళవారం టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గించింది.
మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2023న ముగుస్తుంది కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే పెట్టుబడులను ప్లాన్ చేయడం ప్రారంభించారు. ఈ నెలాఖరులోపు ఇవి చేయడం ద్వారా పన్ను ఆదా చేయచ్చు.
అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో GDP వృద్ధి మందగించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, GDP వృద్ధి రెండవ త్రైమాసికంలో 6.3%తో పోలిస్తే 4.4%కి వచ్చింది.
ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్లపై పన్ను తగ్గించిన జిఎస్టి కౌన్సిల్
జీఎస్టీ కౌన్సిల్ శనివారం ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్లు , కొన్ని ట్రాకింగ్ పరికరాలపై వస్తు, సేవా పన్నును తగ్గించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.