NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Modi regime: 'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'.. మోదీ పాలనలో 5 రెట్లు పెరిగిన రూ.50 లక్షల ఆదాయం 
    తదుపరి వార్తా కథనం
    Modi regime: 'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'.. మోదీ పాలనలో 5 రెట్లు పెరిగిన రూ.50 లక్షల ఆదాయం 
    'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'

    Modi regime: 'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'.. మోదీ పాలనలో 5 రెట్లు పెరిగిన రూ.50 లక్షల ఆదాయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2024
    08:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది ఏళ్ల పరిపాలన కాలంలో రూ.20 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన మధ్య తరగతి వర్గంపై పన్ను భారం తగ్గింది.

    అదే సమయంలో,రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు చెల్లించే పన్ను మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది.

    ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖల వివరాల ప్రకారం, రూ.50 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వారి సంఖ్య 2013-14లో 1.85 లక్షలుగా ఉండగా, 2023-24 నాటికి అది 9.39 లక్షలకు చేరుకుంది.

    వీరు చెల్లిస్తున్న పన్ను మొత్తం 2014లో రూ.2.52 లక్షల కోట్ల నుంచి 2024 నాటికి 3.2 రెట్లు పెరిగి రూ.9.62 లక్షల కోట్లకు చేరింది.

    వివరాలు 

    భారీగా పెరిగిన రిటర్నుల సంఖ్య 

    ఆదాయపు పన్ను ద్వారా సమకూరుతున్నమొత్తం 76 శాతం రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారి నుంచే వస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇది మధ్య తరగతి వర్గాలపై పన్ను భారం తగ్గిందని సూచిస్తోంది.

    అదే విధంగా,రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు చెల్లించే సగటు ఆదాయపు పన్ను 2023-24లో సుమారు రూ.43,000 ఉంది.

    ఇది వారి ఆదాయంలో 4-5శాతం మాత్రమే. అధికారిక లెక్కల ప్రకారం, రూ.10-20 లక్షల ఆదాయం ఉన్న వారిపై పన్ను భారం గత పది సంవత్సరాల్లో దాదాపు 60 శాతం తగ్గింది.

    2013-14లో వ్యక్తుల ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య 3.60 కోట్లుగా ఉండగా, 2023-24 నాటికి అది 7.97 కోట్లకు చేరుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పన్ను
    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    నరేంద్ర మోదీ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    పన్ను

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు ఆర్ధిక వ్యవస్థ
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు వ్యాపారం

    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ
    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఆదాయం
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు  కర్ణాటక
    హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    Mann Ki Baat: ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' ప్రోగ్రాం.. మరో మైలురాయి దిశగా ముందుకు! భారతదేశం
    Amit Shah: ఖర్గే ఆరోగ్యంగా ఉండి.. 2047 నాటి వికసిత్‌ భారత్‌ను చూడాలి: అమిత్‌ షా అమిత్ షా
    Gandhi Jayanti: రాజ్‌ఘాట్‌‌లో గాంధీజీకి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ  మహాత్మా గాంధీ
    Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ మహాత్మా గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025