NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 
    తదుపరి వార్తా కథనం
    ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 
    రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు

    ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 11, 2023
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 21.82 శాతం పెరిగాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(FY 2023-24)లో అక్టోబర్ 9 వరకు 9.57 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

    కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ల రాబడే దీనికి కారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం వెల్లడించింది.

    పూర్తి సంవత్సరానికి బడ్జెట్‌ అంచనా రూ.18.23 లక్షల కోట్లలో ప్రస్తుత రాబడి 52.5 శాతానికి చేరుకోవడం గమనార్హం.

    మరోవైపు ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.95 శాతం మేర పెరిగి రూ.11.07 లక్షల కోట్లకు చేరుకున్నట్లు సదరు మంత్రిత్వ శాఖ వివరించింది.

    DETAILS

    29.53 శాతంగా దూసుకెళ్తున్న వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు

    ఇక ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం మూలానా స్థూల ఆదాయ వసూళ్ల పరంగా కార్పొరేట్ ఆదాయ పన్ను 7.30 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 29.53 శాతంగా దూసుకెళ్తున్నాయి.

    ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు రూ. 1.50 లక్షల కోట్ల రీఫండ్‌లున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    FY 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్ను(DIRECT TAXES) వసూళ్ల లక్ష్యం రూ. 18.23 లక్షల కోట్లుగా అంచనా. గత FY రూ. 16.61 లక్షల కోట్ల కంటే ఇది 9.75 శాతం ఎక్కువే.

    ఈ నేపథ్యంలోనే నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అక్టోబర్ 9 వరకు 21.82 శాతం పుంజుకుని రూ.9.57 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    ఆర్థిక శాఖ మంత్రి
    పన్ను

    తాజా

    Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు అమరావతి
    Ola Roadster X: ఓలా రోడ్‌స్టర్ ఎక్స్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్ ఓలా
    WhatsApp: వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం! వాట్సాప్
    Bandi Sanjay: 'కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామానే'.. బండి సంజయ్ ఫైర్ బండి సంజయ్

    కేంద్ర ప్రభుత్వం

    లోక్‌సభలో ఎంపీ నామా కీలక వ్యాఖ్యలు..కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునే ప్యానెల్ నుండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు  భారతదేశం
    No confidence Motion:లోక్ సభలో వీగిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ
    రసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    ఆర్థిక శాఖ మంత్రి

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్
    ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు ఆర్థిక సర్వే

    పన్ను

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు భారతదేశం
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు ప్రకటన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025