NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Google Pay : వినియోగదారులకు గూగుల్‌ షాక్.. ఇకపై మొబైల్‌ రీఛార్జులపై వసూలు
    తదుపరి వార్తా కథనం
    Google Pay : వినియోగదారులకు గూగుల్‌ షాక్.. ఇకపై మొబైల్‌ రీఛార్జులపై వసూలు
    వినియోగదారులకు గూగుల్‌ షాక్.. ఇకపై మొబైల్‌ రీఛార్జులపై వసూలు

    Google Pay : వినియోగదారులకు గూగుల్‌ షాక్.. ఇకపై మొబైల్‌ రీఛార్జులపై వసూలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 23, 2023
    05:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిగ్గజ పేమెంట్ యాప్, గూగుల్‌ పే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ మేరకు పేమెంట్‌ యాప్'లో భాగంగా చేసే మొబైల్‌ రీఛార్జులకు స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పకనే చెబుతోంది,

    పేటీఎం, ఫోన్‌పే సంస్థలు ఇప్పటికే ఈ తరహా ఫీజు వసూలు చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి గూగుల్ పే చేరింది.

    ఇంతకాలం ఉచితంగానే సేవలు అందించిన గూగుల్ పే, ఇప్పుడు ఫీజును వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. రీఛార్జ్ అమౌంట్ ప్రకారం ఛార్జీలు ఆధారపడి ఉంటుందని సమాచారం.

    కార్డు పేమెంట్, యూపీఐ పేమెంట్‌, పేమెంట్ ఏదైనా కన్వీనియన్స్‌ ఫీజు కట్టాల్సిందేనని అంటోంది. కానీ అది స్వల్ప మొత్తంలోనే వసూలు చేయనుంది.

    details

    అధికారిక ప్రకటన రాలేదు

    గూగుల్‌పేలో ఇటీవలే రీఛార్జ్ చేసిన ఓ యూజర్ తనకు వర్తించిన ఛార్జీలను రిలీజ్ చేశాడు.గూగుల్‌ పే ఉపయోగించి జియో ప్రీపెయిడ్‌ రూ.749 ప్లాన్‌ను రీఛార్జ్ చేయగా, రూ.3 ఫీజును గూగుల్‌ పే వసూలు చేసిందన్నాడు.

    ఈ క్రమంలోనే జీఎస్టీతో కలిపి మొత్తం రూ.752 చూపించిందని, ఆ మేర స్క్రీన్‌ షాట్ షేర్‌ చేశాడు. అయితే పేమెంట్ యాప్ కొంతమంది యూజర్లకు ఎటువంటి ఫీజును వసూలు చేయట్లేదు.

    కానీ కొందరి నుంచే ఈ ఛార్జీలు వసూలు చేస్తోంది. భవిష్యత్‌లో అందరి నుంచీ ఫీజు వసూలు చేయనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    మరోవైపు ఛార్జీలపై గూగుల్‌ పే అధికారిక ప్రకటన చేయకపోవడం గమవార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గూగుల్
    జీఎస్టీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    గూగుల్

    త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఆండ్రాయిడ్‌ chromeలో సెర్చ్ హిస్టరీని త్వరగా తొలగించే ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న గూగుల్ ఫీచర్
    భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్ ఫ్లిప్‌కార్ట్
    AI రంగంలో Bard AI అనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న గూగుల్ సంస్థ

    జీఎస్టీ

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ పన్ను
    Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్‌ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?  ఆన్‌లైన్ గేమింగ్
    జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. క్యాసినోపై 28 శాతం పన్ను బిజినెస్
    రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025