NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు
    బిజినెస్

    టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు

    టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 16, 2023, 06:00 pm 1 నిమి చదవండి
    టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు
    400 మంది ఉద్యోగులను తొలగించిన షేర్‌చాట్

    100 మంది ఉద్యోగులను తొలగించిన ఒక నెల తర్వాత, స్వదేశీ సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ ఇప్పుడు 20% మంది ఉద్యోగులను తొలగించింది. ఈ స్టార్టప్ తన ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం గురించి ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. షేర్‌చాట్, Moj పేరెంట్ సంస్థ మొహల్లా టెక్ 400 మంది సిబ్బందిని తొలగించింది. ప్రభావిత విభాగాలకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఈ తొలగించబడిన ఉద్యోగులలో సీనియర్ మేనేజ్‌మెంట్, మిడ్-టు-జూనియర్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారు ఉంటారు. బాధిత ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా తెలియజేయడమే కాకుండా, ప్రభావితం కాని సిబ్బందికి స్లాక్‌పై తమ నిర్ణయాన్ని కంపెనీ ప్రకటించింది.

    తొలగించిన ఉద్యోగులకు వివిధ ప్యాకేజీల ప్రకటన

    షేర్‌చాట్ సీఈవో అంకుష్ సచ్‌దేవా, కంపెనీ ఆర్థిక స్థితి ప్రకారం ఉద్యోగులను తొలగించినట్లు తెలిపారు. డిసెంబర్‌లో గేమింగ్ ప్లాట్‌ఫారమ్ Jeet11ని మూసివేసి 5% ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగ కోతలు గురించి కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఏడాది పొడవునా పెట్టుబడి పైన పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఉద్యోగుల ఖర్చులను తగ్గించే నిర్ణయం చాలా చర్చల తర్వాత తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తొలగించబడిన ఉద్యోగులు నోటీసు వ్యవధిలో వారి మొత్తం జీతంతో పాటు డిసెంబర్ 2022 వరకు వేరియబుల్ పేలో 100% అందుకుంటారు. వారు కంపెనీలో ప్రతి సంవత్సరం రెండు వారాల వేతనం కూడా పొందుతారు. ఆరోగ్య బీమా కవరేజీ జూన్ 2023 వరకు ఉంటుంది. ESOPలు కూడా ఏప్రిల్ 2023 వరకు కొనసాగుతాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    టెక్నాలజీ
    భారతదేశం
    వ్యాపారం
    ప్రకటన

    తాజా

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    టెక్నాలజీ

    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు వాట్సాప్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ సోషల్ మీడియా
    మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు ప్రకటన

    భారతదేశం

    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియో
    శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ అమెరికా
    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు కోవిడ్
    భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం అమెరికా

    వ్యాపారం

    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఒప్పందం
    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S ప్రకటన
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ ప్రకటన
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు క్రిప్టో కరెన్సీ

    ప్రకటన

    త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్ ఆటో మొబైల్
    బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    2023 MotoGP రేసును ఎక్కడ చూడాలో తెలుసుకుందాం ఫార్ములా రేస్
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023