NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు
    తదుపరి వార్తా కథనం
    టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు
    400 మంది ఉద్యోగులను తొలగించిన షేర్‌చాట్

    టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 16, 2023
    06:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    100 మంది ఉద్యోగులను తొలగించిన ఒక నెల తర్వాత, స్వదేశీ సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ ఇప్పుడు 20% మంది ఉద్యోగులను తొలగించింది. ఈ స్టార్టప్ తన ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం గురించి ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.

    షేర్‌చాట్, Moj పేరెంట్ సంస్థ మొహల్లా టెక్ 400 మంది సిబ్బందిని తొలగించింది. ప్రభావిత విభాగాలకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఈ తొలగించబడిన ఉద్యోగులలో సీనియర్ మేనేజ్‌మెంట్, మిడ్-టు-జూనియర్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారు ఉంటారు. బాధిత ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా తెలియజేయడమే కాకుండా, ప్రభావితం కాని సిబ్బందికి స్లాక్‌పై తమ నిర్ణయాన్ని కంపెనీ ప్రకటించింది.

    షేర్ చాట్

    తొలగించిన ఉద్యోగులకు వివిధ ప్యాకేజీల ప్రకటన

    షేర్‌చాట్ సీఈవో అంకుష్ సచ్‌దేవా, కంపెనీ ఆర్థిక స్థితి ప్రకారం ఉద్యోగులను తొలగించినట్లు తెలిపారు. డిసెంబర్‌లో గేమింగ్ ప్లాట్‌ఫారమ్ Jeet11ని మూసివేసి 5% ఉద్యోగులను తొలగించింది.

    ఉద్యోగ కోతలు గురించి కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఏడాది పొడవునా పెట్టుబడి పైన పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఉద్యోగుల ఖర్చులను తగ్గించే నిర్ణయం చాలా చర్చల తర్వాత తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

    తొలగించబడిన ఉద్యోగులు నోటీసు వ్యవధిలో వారి మొత్తం జీతంతో పాటు డిసెంబర్ 2022 వరకు వేరియబుల్ పేలో 100% అందుకుంటారు. వారు కంపెనీలో ప్రతి సంవత్సరం రెండు వారాల వేతనం కూడా పొందుతారు. ఆరోగ్య బీమా కవరేజీ జూన్ 2023 వరకు ఉంటుంది. ESOPలు కూడా ఏప్రిల్ 2023 వరకు కొనసాగుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    భారతదేశం
    ఆదాయం
    ప్రకటన

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    వ్యాపారం

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు భారతదేశం
    మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా? టెక్నాలజీ
    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం టెక్నాలజీ

    భారతదేశం

    డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఆటో మొబైల్
    బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు క్రికెట్
    మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు ఆటో మొబైల్

    ఆదాయం

    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం

    ప్రకటన

    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫ్లిప్‌కార్ట్
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత అమెజాన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025