NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Disha Patani: మోసపోయిన దిశా పటానీ తండ్రి.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు 
    తదుపరి వార్తా కథనం
    Disha Patani: మోసపోయిన దిశా పటానీ తండ్రి.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు 
    మోసపోయిన దిశా పటానీ తండ్రి.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు

    Disha Patani: మోసపోయిన దిశా పటానీ తండ్రి.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 16, 2024
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్‌ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్‌ డిప్యూటీ ఎస్పీ జగదీశ్‌ సింగ్‌ పటానీ భారీ మోసానికి గురయ్యాడు.

    ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత పదవులను ఇప్పిస్తామని చెప్పి కొందరు కేటుగాళ్లు ఆయన నుంచి రూ.25 లక్షలు దోచుకున్నారు. దీంతో జగదీశ్‌ పటానీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

    జగదీశ్‌ పటానీకి బరేలీకి చెందిన దివాకర్‌ గార్గ్‌, ఆచార్య జయప్రకాశ్‌ అనే వ్యక్తులు, తమకు రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్నాయని చెప్పి పరిచయమయ్యారు.

    ఈ ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ కమిషన్‌లో ఛైర్మన్‌ లేదా వైస్‌ ఛైర్మన్‌ వంటి పదవులు ఇప్పిస్తామని ఆయన్ను నమ్మించారు.

    Details

    నిందితుల కోసం గాలింపు

    దీంతో జగదీశ్‌ పటానీ నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారు. వారం గడిచినా పదవులు లభించకపోవడంతో, జగదీశ్‌ వారిని డబ్బు అడిగారు.

    అయితే వారు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో జగదీశ్‌ పటానీ పోలీసుల సాయం తీసుకున్నారు.

    ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బాలీవుడ్

    Emergency: కంగనా రనౌత్ చిత్రం 'ఎమర్జెన్సీ' విడుదల ఎప్పుడంటే..?  సినిమా
    Usha Uthup: ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ మరణం  సినిమా
    Money laundering case: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ED సమన్లు..  200 కోట్ల కుంభకోణానికి సంబంధం ఏమిటి? సినిమా
    Urvshavi Rautela : ఆ వీడియో లీక్ చాలా బాధించింది.. ఊర్వశీ రౌతేలా సినిమా

    సినిమా

    Siddu Jonnalagadda :కోహినూర్‌ వజ్రం కోసం సిద్ధూ.. పాన్ ఇండియా సినిమా అంటూ ప్రకటన!  సిద్ధూ జొన్నలగడ్డ
    Erracheera : రాజేంద్ర ప్రసాద్ వారసురాలిగా బేబీ సాయి తేజస్విని తెరంగేట్రం.. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు! రాజేంద్ర ప్రసాద్
    RAPO22 : మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా.. అనౌన్స్ చేసిన మైత్రి మూవీ మేకర్స్  రామ్ పోతినేని
    Shraddha Kapoor : ప్రేమలో పడ్డ శ్రద్ధా కపూర్!.. వైరల్‌గా మారిన నటి కామెంట్స్  బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025