NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: ఆస్పత్రిలో ఘోరం.. 24 గంటల్లో 18 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: ఆస్పత్రిలో ఘోరం.. 24 గంటల్లో 18 మంది మృతి
    ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో ఘోరం..24 గంటల్లో 17 మంది రోగుల మృతి

    Maharashtra: ఆస్పత్రిలో ఘోరం.. 24 గంటల్లో 18 మంది మృతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 13, 2023
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని ఆస్పత్రిలో ఘోరం జరిగింది. 24 గంటల వ్యవధిలో భారీగా రోగులు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

    థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ప్రభుత్వాస్పత్రిలో అనారోగ్యం కారణంగా 18 మంది చనిపోయారని ఆరోగ్యశాఖ మంత్రి తానాజీ సావంత్‌ ప్రకటించారు. ఘటనపై 2 రోజుల్లో నివేదికివ్వాలని డీన్‌ను ఆదేశించారు.

    వయో భారం, ఆరోగ్యం విషమించాక ఆస్పత్రికి రావడంతో మరణాలు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రికార్డులను తనిఖీ చేస్తున్నారు.

    భారీగా మరణాలు జరిగిన నేపథ్యంలో ఆస్పత్రి వద్ద ముందు జాగ్రత్తగా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించినట్లు డీసీపీ గనేశ్‌ గావ్డే వెల్లడించారు.

    ఆస్పత్రి వైద్య విద్యా పరిధిలో ఉన్నందున ఆ శాఖ మంత్రి ముష్రిఫ్‌ సమీక్షిస్తున్నట్లు మంత్రి సావంత్ తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆస్పత్రి వద్ద భారీ భద్రత

    18 deaths recorded within 24 hours at Chhatrapati Shivaji Maharaj Memorial Hospital in Thane.@shivani703 joins @kritsween with more details.#Thane #Maharashtra #CSMMHospital pic.twitter.com/GPDwGUIJet

    — TIMES NOW (@TimesNow) August 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    మహారాష్ట్ర

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ముంబై

    'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు మహారాష్ట్ర
    ముంబైలో త్వరలో ప్రారంభం కానున్న భారతదేశపు మొట్టమొదటి యాపిల్ స్టోర్ ఆపిల్
    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు
    భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం  తాజా వార్తలు

    మహారాష్ట్ర

    ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపు సందేశం  శరద్ పవార్
    బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్  తుపాను
    తీవ్రంగా మారుతున్న బిపోర్‌జాయ్ తుపాను; అరేబియాలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు  తుపాను
    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు తుపాను
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025