NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా..
    తదుపరి వార్తా కథనం
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా..
    ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా..

    వ్రాసిన వారు Stalin
    Jan 02, 2023
    05:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2023 జనవరి 1 రాకతో.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టాయి. ఈ‌ఏడాది ఏకంగా 9రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే.. ఈ ఎలక్షన్స్‌ను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

    టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ మార్చి సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌కు.. ఈ ఎన్నికల్లో గెలుపు చాలా కీలకం. ఇక్కడ గెలిస్తేనే.. 2024లో జరగనున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణకు అవకాశం ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం ఉంటుందా? ఉండదా? ఈ ఏడాది డిసెంబర్‌లోనే తేలుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో నవంబర్‌/డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్నికలు

    మధ్యప్రదేశ్, కర్ణాటకతో పాటు..

    త్రిపుర అసెంబ్లీలో 60సీట్లు ఉన్నాయి. ఫిబ్రవరి/మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి.

    మేఘాలయా అసెంబ్లీ గడువు మార్చి 15తో ముగుస్తుంది. 60అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి/మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

    60అసెంబ్లీ సీట్లు ఉన్న నాగాలాండ్‌లో ఫిబ్రవరి/మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

    దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో 224స్థానాలకు మేలో ఎన్నికలు జరగనున్నాయి.

    కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 90సీట్లు ఉండగా.. నవబంర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

    మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

    40అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో కూడా నవంబర్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి.

    కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటికి డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కర్ణాటక

    తాజా

    Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో  ఇండిగో
    MI vs DC: ఓడిన జట్టు ఔట్.. వాంఖడే వేదికగా ముంబయి-ఢిల్లీ మధ్య ఉత్కంఠ భరిత పోరు ముంబయి ఇండియన్స్
    Stock Market: లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Trump: $175 బిలియన్ల 'గోల్డెన్ డోమ్' రక్షణ వ్యవస్థ: ట్రంప్ అమెరికా

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? చంద్రబాబు నాయుడు
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025