NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ 
    తదుపరి వార్తా కథనం
    Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ 
    Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ

    Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ 

    వ్రాసిన వారు Stalin
    Feb 28, 2024
    11:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఇండియన్ నేవీ సంయక్తంగా గుజరాత్‌ సముద్ర తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

    ఇరాన్ నుంచి బోటులో వస్తున్న దాదాపు 3, 300 కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

    భారతదేశంలో ఇప్పటి వరకు చేసిన మాదక ద్రవ్యాల రికవరీ ఇదే అతిపెద్దది కావడం గమనార్హం.

    తాజాగా పట్టుకున్న డ్రగ్స్ మార్కెట్‌లో వీరి విలువ రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

    ఈ సందర్భంగా అధికారులు పాకిస్థాన్, ఇరాన్‌కు చెందిన ఐదుగురిని అరెస్టు చేసారు. వీరిని గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు తరలించారు.

    గుజరాత్

    నిందితులను విచారిస్తున్న ఏజెన్సీలు

    అరెస్టు చేసిన నిందితుల నుంచి డ్రగ్స్ ఎక్కడికి తరలిస్తున్నారు? యజమాని ఎవరనే సమాచారాన్ని భద్రతా సంస్థలు సేకరిస్తున్నాయి. అరెస్టయిన వారికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు.

    ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న 3,300 కిలోల డ్రగ్స్‌లో 2,950 కిలోల హషీష్, మిగతాది మెథాంఫెటమైన్, మార్ఫిన్ డ్రగ్స్‌గా అధికారులు చెప్పారు.

    ఇదిలా ఉంటే, పట్టుకున్న మాదక ద్రవ్యాల వివరాలను వెల్లడించేందుకు ఎన్‌సీబీ బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఈ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి మరింత సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.

    భారీగా డ్రగ్స్‌ను పట్టుకోడవంపై ఎన్‌సీబీ, ఇండియన్ నేవీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్
    సముద్రం
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    గుజరాత్

    పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు.. స్టే పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు హైకోర్టు
    IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం ఐఎండీ
    Teesta Setalvad: తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 10 మందికి గాయాలు  అహ్మదాబాద్

    సముద్రం

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    2031లో ISSని పసిఫిక్ మహాసముద్రంలో పడేయనున్న నాసా నాసా
    ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ  ముంబై
    అందమైన బీచ్‌లు అంటే మీకు ఇష్టమా.. ప్రపంచంలోని ఆహ్లాదకరమైన బీచ్‌లు ఇవే లైఫ్-స్టైల్

    తాజా వార్తలు

    PM Modi : 'మన్ కీ బాత్'కు 3 నెలల విరామం ప్రకటించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు పంజాబ్
    PM Modi: అరేబియా సముద్రంలో మునిగి.. ద్వారకలో ప్రధాని మోదీ పూజలు నరేంద్ర మోదీ
    Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ భారత్ జోడో న్యాయ్ యాత్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025