NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jammu Kashmir: లోయలో పడిన వాహనం.. ఐదుగురు సైనికుల మృతి
    తదుపరి వార్తా కథనం
    Jammu Kashmir: లోయలో పడిన వాహనం.. ఐదుగురు సైనికుల మృతి
    లోయలో పడిన వాహనం.. ఐదుగురు సైనికుల మృతి

    Jammu Kashmir: లోయలో పడిన వాహనం.. ఐదుగురు సైనికుల మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 24, 2024
    07:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir) రాష్ట్రంలోని పూంఛ్‌ (Poonch) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

    జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బాల్‌నోయ్‌ ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.

    ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరొక 8 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు.

    ఈ సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.

    సత్వర స్పందన దళాలు,జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    వివరాలు 

    ఇదే తరహా ప్రమాదం

    ఇదే తరహా ప్రమాదం నవంబర్‌ 4న కూడా రాజౌరీ జిల్లాలోని బడాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

    అక్కడ ఒక సైనిక వాహనం లోయలో పడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

    నవంబర్‌ 2న రేసి జిల్లాలో కూడా ఒక కారు లోయలోకి దూసుకెళ్లి, అందులో ఉన్న మహిళ, 10 నెలల బాలుడు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    జమ్ముకశ్మీర్

    Jammu And Kashmir Polls: జమ్మూ కశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది బరిలో! పోలింగ్
    Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం భారతదేశం
    Yasin Malik: 'నేను గాంధేయవాదిని' యాసిన్ మాలిక్ కీలక ప్రకటన  శ్రీనగర్
    Jammu and Kashmir Elections 2024: జమ్ముకశ్మీర్'లో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025