NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక

    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 12, 2023
    02:00 pm
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక

    దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలపై ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను విడుదల చేసింది. 2021-22ఆర్థిక సంవత్సరానికి గానూ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి రూ.2,172కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇది వారి మొత్తం ఆదాయంలో 66.04శాతంగా ఉందని వివరించింది ప్రధానంగా ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌పీపీ వార్షిక ఆడిట్ నివేదికలో విరాళాలు ఎవరు ఇచ్చారో వెల్లడించకుండానే ఆదాయాలను ప్రకటించారని ఏడీఆర్ తెలిపింది. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్‌లు, కూపన్‌ల విక్రయం, రిలీఫ్ ఫండ్‌లు, ఇతర ఆదాయాలు, స్వచ్ఛంద విరాళాలు ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి.

    2/2

    అజ్ఞాత విరాళాల్లో 53.45 శాతంతో బీజేపీనే టాప్

    అజ్ఞాత వ్యక్తులు పార్టీలకు పంపిన మొత్తం విరాళాల్లో రూ.1,811.94కోట్లు లేదా 83.41శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. 2020-21లో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన విరాళాలు రూ.690.67కోట్లుగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు రూ. 20,000కంటే తక్కువ విరాళం ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల పేర్లను, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చే వారి పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదు. అందుకే వార్షిక నివేదికలో విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించలేదని ఏడీఆర్ చెప్పింది. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన విరాళాల్లో బీజేపీ టాప్ ప్లేస్‌లో ఉంది. అజ్ఞాత వ్యక్తుల నుంచి రూ.1,161కోట్ల విరాళాలు వచ్చినట్లు బీజేపీ ప్రకటించింది. మొత్తంలో ఇది 53.45శాతం. రెండోస్థానంలో రూ.528కోట్లతో(24.31శాతం) రెండోస్థానంలో ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    బీజేపీ
    ఎన్నికలు
    కాంగ్రెస్
    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా/సీపీఐ
    కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)/ సీపీఎం

    బీజేపీ

    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    బీజేపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! కాంగ్రెస్
    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    Tamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే తమిళనాడు

    ఎన్నికలు

    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు కర్ణాటక

    కాంగ్రెస్

    'భారత్‌లో విదేశీ జోక్యాన్ని కోరడం సిగ్గుచేటు'; రాహుల్‌పై బీజేపీ ధ్వజం రాహుల్ గాంధీ
    చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం రాహుల్ గాంధీ
    రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు భారీ ప్రమాదం; కార్లు ధ్వంసం రేవంత్ రెడ్డి
    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్ బీజేపీ

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య శరద్ పవార్
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? మహారాష్ట్ర

    కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా/సీపీఐ

    త్రిపుర అసెంబ్లీ పోలింగ్: కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటేస్తున్న ప్రజలు త్రిపుర
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రగిలిపోతున్న కామ్రెడ్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం: సీపీఐ అసెంబ్లీ ఎన్నికలు

    కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)/ సీపీఎం

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం త్రిపుర
    INDIA : ఇండియా కూటమికి సీపీఎం ఝలక్! ఇండియా కూటమి
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023