NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు
    తదుపరి వార్తా కథనం
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు
    ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని 'ఆప్'కు డీఐపీ నోటీసులు

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు

    వ్రాసిన వారు Stalin
    Jan 12, 2023
    03:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో అధికార పార్టీ అయిన 'ఆప్'కు డీఐపీ విభాగం షాకిచ్చింది. ప్రకటన కోసం వినియోగించిన రూ.163కోట్లు చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు జారీ చేసింది.

    వాస్తవానికి దిల్లీలో ఆప్ ప్రభుత్వం- లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఇటీవల కేజ్రీవాల్ ప్రభుత్వంపై గవర్నర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రకటనలను పార్టీ ప్రచారం కేజ్రీవాల్ ప్రభుత్వం వినియోగించుకున్నట్లు సక్సేనా విమర్శించారు. ప్రకటనలకు సంబంధించిన మొత్తం సొమ్మును వడ్డితో పాటు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇదే విషయంపై దిల్లీ సీఎస్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ ఆదేశాల మేరకు రూ.163.63 డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ( డీఐపీ) ఆప్‌కు నోటీసులు జరీ చేసింది.

    దిల్లీ

    10రోజుల్లో చెల్లించకుంటే చర్యలు తప్పవని డీఐపీ హెచ్చరిక

    ఆమ్ ఆద్మీ పార్టీ 10రోజుల్లో రూ.163.62కోట్ల మొత్తాన్ని చెల్లించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ తన నోటీసుల్లో పేర్కొంది. ఒక వేళ.. పది రోజుల్లో కట్టకపోతే..చట్ట ప్రకారంచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనల కోసం ఖర్చు చేసిన అసలు రూ. 99.31కోట్లు కాగా.. వడ్డీతో కలిపి రూ.163.62 చేరినట్లు డీఐపీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

    గవర్నర్ తీరుపై దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. ఎన్నికైన మంత్రులు, అధికార పార్టీని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ, గవర్నర్ ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    గవర్నర్
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం

    గవర్నర్

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! తమిళనాడు

    అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025