NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు
    భారతదేశం

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 12, 2023, 03:09 pm 1 నిమి చదవండి
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు
    ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని 'ఆప్'కు డీఐపీ నోటీసులు

    దిల్లీలో అధికార పార్టీ అయిన 'ఆప్'కు డీఐపీ విభాగం షాకిచ్చింది. ప్రకటన కోసం వినియోగించిన రూ.163కోట్లు చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి దిల్లీలో ఆప్ ప్రభుత్వం- లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఇటీవల కేజ్రీవాల్ ప్రభుత్వంపై గవర్నర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రకటనలను పార్టీ ప్రచారం కేజ్రీవాల్ ప్రభుత్వం వినియోగించుకున్నట్లు సక్సేనా విమర్శించారు. ప్రకటనలకు సంబంధించిన మొత్తం సొమ్మును వడ్డితో పాటు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇదే విషయంపై దిల్లీ సీఎస్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ ఆదేశాల మేరకు రూ.163.63 డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ( డీఐపీ) ఆప్‌కు నోటీసులు జరీ చేసింది.

    10రోజుల్లో చెల్లించకుంటే చర్యలు తప్పవని డీఐపీ హెచ్చరిక

    ఆమ్ ఆద్మీ పార్టీ 10రోజుల్లో రూ.163.62కోట్ల మొత్తాన్ని చెల్లించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ తన నోటీసుల్లో పేర్కొంది. ఒక వేళ.. పది రోజుల్లో కట్టకపోతే..చట్ట ప్రకారంచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనల కోసం ఖర్చు చేసిన అసలు రూ. 99.31కోట్లు కాగా.. వడ్డీతో కలిపి రూ.163.62 చేరినట్లు డీఐపీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. గవర్నర్ తీరుపై దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. ఎన్నికైన మంత్రులు, అధికార పార్టీని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ, గవర్నర్ ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    గవర్నర్
    దిల్లీ

    తాజా

    పులిమేక నుండి రిలీజైన ట్విస్ట్: సీరియల్ కిల్లర్ గా అందాల రాక్షసి ఓటిటి
    ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో బాక్సింగ్
    రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్ రాజస్థాన్
    మార్చి 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    అరవింద్ కేజ్రీవాల్

    'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం దిల్లీ
    దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం దిల్లీ
    సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా; 2013 నాటి కేజ్రీవాల్ ట్వీట్‌ను వెలికితీసిన బేజేపీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా దిల్లీ

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    అమృతపాల్ సింగ్‌ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత పంజాబ్
    మనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: సిసోడియా అరెస్టుపై ఆప్ నిరసనలు; బీజేపీ హెడ్ క్వార్టర్ వద్ద హై టెన్షన్ దిల్లీ

    గవర్నర్

    వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్ తమిళసై సౌందరరాజన్
    పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం తమిళసై సౌందరరాజన్

    దిల్లీ

    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు నరేంద్ర మోదీ
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023