NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు
    భారతదేశం

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 09, 2023, 05:31 pm 1 నిమి చదవండి
    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు
    లాయర్లకు రూ.25.25కోట్లు చెల్లించిన దిల్లీ ప్రభుత్వం

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.25.25 కోట్లు చెల్లించినట్లు అధికార వర్గాలు తెలిపారు. రాజ్ భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ రూ. 25.25 కోట్లలో రూ. 18.97 కోట్లు అందుకున్నారు. మరో న్యాయవాది రాహుల్ మెహ్రా జైలులో ఉన్న మంత్రి సత్యేందర్ జైన్ కేసులలో తరచుగా హాజరవుతూ ఈ కాలంలో రూ. 5.30 కోట్లు పొందారు.

    సంఘ్వీకే అధిక మొత్తం

    2021-22లో సింఘ్వీ తొలుత రూ. 14.85 కోట్లు, తర్వాత మరో రూ. 4.1 కోట్లు అందుకున్నారు. 2020-21లో మెహ్రా రూ. 2.4 లక్షలు, 2021-22లో రూ. 3.9 కోట్లు తీసుకున్నారు. 2021-22లో మద్యం కుంభకోణం కేసులో వాదిస్తున్న న్యాయవాదులకు రూ.16.09 కోట్లను ప్రభుత్వం ముట్టజెప్పింది. 2022-23 ఎనిమిది నెలల్లో రూ. 5.24 కోట్లను చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడించారు. మద్యం కుంభకోణం వెలుగులోకి రాకముందు.. దిల్లీ ఆప్ ప్రభుత్వం లాయర్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ. 6.70 కోట్లు మాత్రమేనని, ఇందులో అధిక మొత్తం సాధారణ పరిపాలన విభాగం, ఆరోగ్య శాఖకు చెందినవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్
    దిల్లీ

    తాజా

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్

    అరవింద్ కేజ్రీవాల్

    'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం దిల్లీ
    దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం దిల్లీ
    సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా; 2013 నాటి కేజ్రీవాల్ ట్వీట్‌ను వెలికితీసిన బేజేపీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా దిల్లీ

    దిల్లీ

    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! భారతదేశం
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు మనీష్ సిసోడియా

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023