NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra news: ఏపీకి రూ.10 వేల కోట్లతో అతిపెద్ద సౌర ప్రాజెక్టు!.. ప్లాంట్‌ పెట్టడానికి రిలయన్స్‌ ఎన్‌యూ సన్‌టెక్‌ సంసిద్ధత
    తదుపరి వార్తా కథనం
    Andhra news: ఏపీకి రూ.10 వేల కోట్లతో అతిపెద్ద సౌర ప్రాజెక్టు!.. ప్లాంట్‌ పెట్టడానికి రిలయన్స్‌ ఎన్‌యూ సన్‌టెక్‌ సంసిద్ధత
    ఏపీకి రూ.10 వేల కోట్లతో అతిపెద్ద సౌర ప్రాజెక్టు!

    Andhra news: ఏపీకి రూ.10 వేల కోట్లతో అతిపెద్ద సౌర ప్రాజెక్టు!.. ప్లాంట్‌ పెట్టడానికి రిలయన్స్‌ ఎన్‌యూ సన్‌టెక్‌ సంసిద్ధత

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2025
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది.

    రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 930 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్,465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టును ప్రారంభించేందుకు రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్‌ తాజాగా కర్నూలు జిల్లాలో రెండు ప్రాంతాలను పరిశీలించింది.

    ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా 1,000మందికి ప్రత్యక్ష ఉపాధి,5,000మందికి పరోక్ష ఉపాధి కల్పించనుంది.

    ఈ ప్రాజెక్టును 24 నెలల్లో ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది సెకి సంస్థతో కలిసి చేపట్టబడుతుంది.

    25 సంవత్సరాల పాటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోనుంది.

    ఉత్పత్తి చేసే విద్యుత్తును దేశంలోని వివిధ పంపిణీ సంస్థలకు సరఫరా చేయడం లక్ష్యం.ఈప్రాజెక్టు బిల్డ్-ఓన్-ఆపరేట్(బీఓటీ)విధానంలో ఏర్పాటయ్యేలా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు

    ఆంధ్రప్రదేశ్

    Pawan kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌.. విచారణకు హోంమంత్రి ఆదేశాలు పవన్ కళ్యాణ్
    Andhra Pradesh: ఏసీఏ నుంచి నితీశ్‌ కుమార్‌రెడ్డికి రూ.25లక్షల నగదు బహుమతి నితీష్ కుమార్ రెడ్డి
    Pawan Kalyan: 'మీకు స్లోగన్స్ ఎక్కడ ఇవ్వాలో తెలియదా'?.. అభిమానులపై పవన్ ఆగ్రహం! పవన్ కళ్యాణ్
    Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025