NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Atal Bihari Vajpayee: అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ
    తదుపరి వార్తా కథనం
    Atal Bihari Vajpayee: అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ
    అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ

    Atal Bihari Vajpayee: అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 25, 2024
    02:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

    ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.

    వాజ్‌పేయీ వందవ జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేయడంతో పాటు ప్రత్యేక స్టాంప్‌ను కూడా ఆవిష్కరించారు.

    అటల్‌ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని సదైవ్‌ అటల్‌ స్మారక స్థలంలో ప్రముఖ నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి ఆయనకు నివాళులర్పించారు.

    Details

    రాజకీయ ప్రముఖులు హాజరు

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

    మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వంటి ప్రముఖులు పాల్గొని వాజ్‌పేయీకి శ్రద్ధాంజలి ఘటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇండియా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    PM Modi: మహారాష్ట్ర ర్యాలీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ భారతదేశం
    Narendra Modi: ఐక్యతే భద్రతకు మూలం.. ప్రజలు ఐక్యంగా ఉండాలి: ప్రధాని మోదీ జార్ఖండ్
    Powerful Political Leader: అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ నితీష్ కుమార్

    ఇండియా

    Serial killer: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలకలం.. సీరియల్ కిల్లర్ అరెస్టు సికింద్రాబాద్
    Vizag: విశాఖ విమానాశ్రయంలో సంచలనం.. థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా తెచ్చిన బల్లులు పట్టివేత  విశాఖపట్టణం
    PAN 2.0: పాన్ 2.0.. పాత కార్డులు కొనసాగుతాయా? ఐటీ శాఖ క్లారిటీ! కేంద్ర ప్రభుత్వం
    Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025