NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు
    బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు
    భారతదేశం

    బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 22, 2023 | 02:38 pm 0 నిమి చదవండి
    బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు
    Write బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు here

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని మల్దేపూర్ ప్రాంతంలో సోమవారం గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో రెండు డజన్ల మంది గల్లంతైనట్లు సమాచారం. పడవలో 40నుంచి 50మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారని, అందులో ఇప్పటివరకు నలుగురు మహిళల మృతదేహాలు మాత్రమే వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు. స్థానిక బోట్ మెన్ సహాయంతో ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను బల్లియాలోని జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర మాట్లాడుతూ, ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారని, మరో ముగ్గురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని స్పష్టంచేశారు. స్థానికంగా జరిగే జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    బల్లియా ఆస్పత్రిలోని దృశ్యాలు

    VIDEO | Several killed after a boat capsized in river Ganga near Maldepur area of Ballia district in Uttar Pradesh earlier today. pic.twitter.com/cSMGZr4wek

    — Press Trust of India (@PTI_News) May 22, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఉత్తర్‌ప్రదేశ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ఉత్తర్‌ప్రదేశ్

    జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ అస్సాం/అసోం
    యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌; అనిల్ దుజానా హతం  భారతదేశం
    ఉత్తర్‌ప్రదేశ్: వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి  తాజా వార్తలు

    తాజా వార్తలు

    విద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు! తెలంగాణ
    సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ సుప్రీంకోర్టు
    రూ.2,000 నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్ ఆర్ బి ఐ
    హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు  తెలంగాణ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115 కరోనా కొత్త కేసులు
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన ఆర్ బి ఐ
    న్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్  కిరెణ్ రిజిజు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023