NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి
    రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి

    వ్రాసిన వారు Naveen Stalin
    May 15, 2023
    06:47 pm
    రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి
    రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి

    బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలో తిరిగి పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి తెలిపారు. రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ వేటును ఉపసంహరించుకునే ప్రక్రియపై అందరం చర్చిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అంతిమంగా బీజేపీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. టి. రాజా‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటును ఉపసంహరించే సమావేశంలో తాను కూడా పాల్గొంటానని, దీనిపై అన్ని ఆలోచించిన హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

    2/2

    పీడీ చట్టం కింద రాజాసింగ్ అరెస్టు

    గత ఏడాది ఆగస్టులో ముహమ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే, సింగ్‌ బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ వ్యవహారంలో రాజా సింగ్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద హైదరాబాద్ పోలీసులు అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ బెయిల్ పై బయట ఉన్నారు. అయినా రాజాసింగ్ తన రెచ్చగొట్టే ప్రసంగాలను వీడటం లేదు. సుదర్శన్ న్యూస్ ఎడిటర్ సురేశ్ చవాన్‌కేతో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీరిద్దరిపై మహారాష్ట్రలో కేసులు నమోదు కూడా అయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    టి. రాజాసింగ్
    గోషామహల్
    జి.కిషన్ రెడ్డి
    సికింద్రాబాద్
    తాజా వార్తలు

    టి. రాజాసింగ్

    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు హైదరాబాద్

    గోషామహల్

    రాజాసింగ్‌కు మరో షాక్.. గోషామహల్ సీటు వదులుకుంటేనే సస్పెన్షన్‌ ఎత్తివేత..? బీజేపీ

    జి.కిషన్ రెడ్డి

    17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక సికింద్రాబాద్
    Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం తెలంగాణ

    సికింద్రాబాద్

    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్
    నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్  కాంగ్రెస్
    హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు  హైదరాబాద్
    శని గ్రహం చుట్టూ 62కొత్త చంద్రులను కనుగొన్న శాస్త్రవేత్తలు; మళ్లీ అగ్రస్థానంలోకి 'సాటర్న్' చంద్రుడు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023