NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి
    తదుపరి వార్తా కథనం
    రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి
    రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి

    రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి

    వ్రాసిన వారు Stalin
    May 15, 2023
    06:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలో తిరిగి పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి తెలిపారు.

    రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ వేటును ఉపసంహరించుకునే ప్రక్రియపై అందరం చర్చిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అంతిమంగా బీజేపీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

    టి. రాజా‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటును ఉపసంహరించే సమావేశంలో తాను కూడా పాల్గొంటానని, దీనిపై అన్ని ఆలోచించిన హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

    రాజాసింగ్

    పీడీ చట్టం కింద రాజాసింగ్ అరెస్టు

    గత ఏడాది ఆగస్టులో ముహమ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే, సింగ్‌ బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు.

    ఈ వ్యవహారంలో రాజా సింగ్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద హైదరాబాద్ పోలీసులు అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ బెయిల్ పై బయట ఉన్నారు.

    అయినా రాజాసింగ్ తన రెచ్చగొట్టే ప్రసంగాలను వీడటం లేదు. సుదర్శన్ న్యూస్ ఎడిటర్ సురేశ్ చవాన్‌కేతో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీరిద్దరిపై మహారాష్ట్రలో కేసులు నమోదు కూడా అయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టి. రాజాసింగ్
    జి.కిషన్ రెడ్డి
    సికింద్రాబాద్

    తాజా

    V Narayanan: గగన్‌యాన్‌కు ఇప్పటివరకు 7200 పరీక్షలు పూర్తి: ఇస్రో చీఫ్  ఇస్రో
    Ahmed Sharif Chaudhry: సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక.. "మా నీళ్లు ఆపితే,మీ ఊపిరి ఆపుతాం"అంటూ వ్యాఖ్య పాకిస్థాన్
    Pralhad Joshi: కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ దాడులు.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు  ప్రహ్లాద్ జోషి
    Ayush Mhatre: ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే క్రికెట్

    టి. రాజాసింగ్

    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు హైదరాబాద్

    జి.కిషన్ రెడ్డి

    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక కేంద్రమంత్రి
    సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025