NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రాన్ని కోరిన పర్యావరణ మంత్రి
    తదుపరి వార్తా కథనం
    బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రాన్ని కోరిన పర్యావరణ మంత్రి
    బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రాన్ని కోరిన పర్యావరణ మంత్రి

    బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రాన్ని కోరిన పర్యావరణ మంత్రి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 30, 2023
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి తాత్కాలికంగానే మారుతున్నాయి.

    తాజాగా హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ పరిధిలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NRC)లో నాసిరకం డీజల్‌తో నడిచే బస్సులపై కఠిన నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కోరారు.

    ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) క్రమంగా దిగజారుతోందని ఆయన వాపోయారు.

    ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, గాలి వేగం తక్కువగా ఉండడం, పక్కనే ఉన్న రాష్ట్రాల్లో పొట్టును కాల్చే సమయంలో విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్, పర్టిక్యులేట్ మ్యాటర్(PM), కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.

    Details

    నవంబర్ 1 నుంచి ఎలక్ట్రికల్, సీఎన్జీ బస్సులకు మాత్రమే అనుమతి

    దిల్లీ పరిధిలోని బస్సులన్నీ సీఎన్జీ, విద్యుత్ పైనా నడుస్తున్నాయని, హర్యానా, యూపీ, రాజస్థాన్ లలోని ఎన్సీఆర్ రీజయన్‌లో బీఎస్ 3, బీఎస్ 4 మోడల్ వాహనాలు ఇంకా నడస్తున్నాయని రాయ్ చెప్పారు.

    కాశ్మీర్ గేట్ ఇంటర్ స్టేట్ బస్ టెర్నినల్ వద్ద తాను నిర్వహించిన తనిఖీలోనూ ఈ విషయం బయటపడిందన్నారు.

    దిల్లీలో కాలుష్యం తగ్గించాలని భావిస్తే వెంటనే ఇక్కడ బీఎస్ 3, బీఎస్ 4 మోడల్ వాహనాలను బ్యాన్ చేయాలని ఆయన కేంద్రాన్ని కేంద్రాన్ని కోరు.

    ఇక నవంబర్ 1 నుంచి ఎలక్ట్రిక్, సీఎన్జీ, బీఎస్ 6 మోడళ్ల డీజల్ బస్సులు మాత్రమే ఎన్సీఆర్ ప్రాంతాల్లో రాకపోకలు కొనసాగించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇప్పటికే అదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    దిల్లీ

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు దిల్లీ లిక్కర్ స్కామ్‌
    దేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య హత్య
    పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు ప్రధాన మంత్రి
    ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం  ఇండిగో

    ఇండియా

    పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు పాకిస్థాన్
    పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్‌కమ్ రాహుల్ గాంధీ
    No Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది?  అవిశ్వాస తీర్మానం
    రాహుల్ గాంధీ విమర్శలపై స్మృతి ఇరానీ ఎదురుదాడి స్మృతి ఇరానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025