NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో CAA అమలుకు నేడే నోటిఫికేషన్! 
    తదుపరి వార్తా కథనం
    దేశంలో CAA అమలుకు నేడే నోటిఫికేషన్! 
    CAA అమలుకు నేడే నోటిఫికేషన్!

    దేశంలో CAA అమలుకు నేడే నోటిఫికేషన్! 

    వ్రాసిన వారు Stalin
    Mar 11, 2024
    05:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని( CAA)ను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

    కుదిరితే సీఏఏ అమలుకు కుదిరితే సోమవారం, లేకుంటే మంగళవారం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

    నోటిఫికేషన్ విడుదల చేసిన క్షణం నుంచే దేశంలో CAA అమల్లోకి రానుంది. సీఏఏ బిల్లును చట్టం చేసి.. దాదాపు ఐదేళ్లు పూర్తయ్యాయి.

    ఈ క్రమంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే దేశంలో సీఏఏను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నోటిఫికేషన్ వచ్చిన క్షణం నుంచే దేశంలో సీఏఏ అమలు

    #NewsAlert🚨 Centre likely to notify CAA rules today: Sources

    Read to know more👇https://t.co/UcjKxqKFDg#CAA #NRC #AmitShah pic.twitter.com/wLzeVLhGBl

    — Moneycontrol (@moneycontrolcom) March 11, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్రమంత్రి
    హోంశాఖ మంత్రి
    అమిత్ షా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కేంద్రమంత్రి

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం

    హోంశాఖ మంత్రి

    చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం ఆంధ్రప్రదేశ్
    దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్

    అమిత్ షా

    దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్ దిల్లీ సర్వీసెస్ బిల్లు
    అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా.. ప్రజలకు మోదీ సర్కార్ పై సంపూర్ణ విశ్వాసం లోక్‌సభ
    మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా  అవిశ్వాస తీర్మానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025