NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు
    తదుపరి వార్తా కథనం
    కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు

    కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు

    వ్రాసిన వారు Stalin
    Mar 14, 2023
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు.

    సుమారు 20 కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ ప్లాట్‌ఫారమ్ హుబ్లీ యార్డు పునర్నిర్మాణంలో భాగంగా దీన్ని నిర్మించారు. భవిష్యత్‌లో హుబ్లీ-ధార్వాడ్ ప్రాంతంలో మరిన్ని రైళ్ల రాకపోకలు పెరగనున్ననేపథ్యంలో అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. హుబ్లీ రైల్వే స్టేషన్‌ను అధికారికంగా శ్రీ సిద్ధారూఢ స్వామిజీ స్టేషన్ అని పిలుస్తారు.

    కర్ణాటక

    రెండు రైళ్లను ఒకేసారి రెండు దిశల నుంచి పంపొచ్చు

    రెండు రైళ్లను ఒకేసారి రెండు దిశల నుంచి పంపడం ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత. ప్లాట్‌ఫారమ్ పొడవును జనవరి 12న ధృవీకరించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది.

    ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడం కోసం హోసపేట-హుబ్లీ-తినైఘాట్ సెక్షన్ విద్యుద్ధీకరణ, హోసపేట స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడం వంటి పనులను ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు.

    ఆధునిక సౌకర్యాలు, అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ హోసపేట స్టేషన్‌ను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. హంపి స్మారక చిహ్నాలను తలపించేలా దీన్ని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు అనంతపురం అర్బన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025