NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం
    తదుపరి వార్తా కథనం
    Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం
    సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం

    Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 13, 2025
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    అయితే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ సమస్య లేదు.

    ఈ పాఠశాల విద్యార్థులు మూడేళ్లుగా తమ పాఠశాల వద్ద సొంతంగా కూరగాయలను సాగిస్తూ, ఈ కూరగాయలు మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నారు.

    దీంతో పలువురికి ఆదర్శంగా నిలిచారు. టమాట, వంకాయ, అలసంద (బొబ్బర), ఆకుకూరలు వంటి కూరగాయలు సాగించి, పాఠశాలకు అవసరమైన కూరగాయలు సరఫరా చేస్తున్నారు.

    ఇంకా మిగిలిన కూరగాయలు పక్క పాఠశాలలకు పంపిస్తారు. ఈ సాగును పాఠశాల అటెండర్‌ పర్యవేక్షిస్తున్నారు. దీనికి కలెక్టర్‌ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెద్దపల్లి
    తెలంగాణ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పెద్దపల్లి

    Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత! ఆంధ్రప్రదేశ్
    Telangana: మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత   భారతదేశం
    Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత  తాజా వార్తలు
    MANAIR VAGU: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన  భారతదేశం

    తెలంగాణ

    Bhatti Vikramarka: ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాపై కీలక చర్చలు ఇండియా
    Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క కాంగ్రెస్
    Numaish: హైదరాబాద్‌లో నుమాయిష్‌ ప్రారంభం వాయిదా.. జనవరి 3న ప్రారంభం హైదరాబాద్
    TG Assembly: ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఎందుకంటే? మన్మోహన్ సింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025