NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్
    తదుపరి వార్తా కథనం
    'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్
    'ఓటర్లను ఏ, బీ, సీలు విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్

    'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్

    వ్రాసిన వారు Stalin
    Apr 18, 2023
    10:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.

    తాజాగా శ్రీకాకుళంలో వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ధర్మాన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    వైసీపీకి ఓటు వేస్తామని చెప్పిన వారితో ఒట్టు వేయించుకోవాలని వాలంటీర్లకు సూచించారు. మీ పరిధిలోని ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారనే విషయాన్ని గ్రహించాలన్నారు.

    వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలకు చెప్పాలని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు.

    ఓటర్ల సెంటిమెంట్‌పై దెబ్బకొట్టాలన్న కోణంలో ధర్మాన మాట్లాడటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    ధర్మాన

    వైసీపీ ఓడిపోతే వాలంటీర్ల ఉద్యోగాలు పోతాయ్: ధర్మాన

    అలాగే ఓటర్లను ఏ, బీ, సీ కేటగిరీలు విభజించాలని చెప్పారు. అందులో వైసీపీకి ఎవరు ఓటు వేస్తారు? ప్రతి పక్షాలకు ఎవరు ఓటు వేస్తారు? గోడ మీద పిల్లలు ఎవరు? ఈ మూడు విభాగాలుగా ఓట్లర్లను కేటగిరీగా విభజించాలని పేర్కొన్నారు.

    ఇందులో వైసీపీ ఓటు వేస్తామన్న వారితో తప్పుకుండా దేవుడి బొమ్మ మీద ఒట్టు వేయించుకోవాలన్నారు.

    ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే వాలంటీర్ల ఉద్యోగాలు ఊడిపోతాయని మంత్రి చెప్పడం కొసమెరుపు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు
    శ్రీకాకుళం

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఉద్యోగం
    ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ ఉద్యోగం
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    తాజా వార్తలు

    Ambedkar Jayanti 2023: దేశంలోనే డాక్టరేట్‌ అభ్యసించిన మొదటి వ్యక్తి అంబేద్కర్  అంబేద్కర్
    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  ఆంధ్రప్రదేశ్
    అమెరికాలో దారుణం: టెక్సాస్‌ ఫామ్‌లో భారీ పేలుడు; 18,000పైగా ఆవులు మృతి  అమెరికా
    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు

    శ్రీకాకుళం

    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025