NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ 
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ 
    భారతదేశం

    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 29, 2023 | 12:10 pm 1 నిమి చదవండి
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ 

    తెలంగాణలో విద్యుత్ డిమాండ్‌పై కరెంటు పంపిణీ సంస్థలు కీలక అంచనాలను వెల్లడించాయి. వచ్చే 10ఏళ్లలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది( 2023-24) తెలంగాణలో విద్యుత్ వినియోగం దాదాపు 70వేల మినియన్ యూనిట్లు ఉంటుందని డిస్కీం సంస్థలు చెప్పుకొచ్చాయి. అయితే ఇప్పటి లెక్కలను బట్టి చూస్తే, 2033-34లో 1.40లక్షల మినియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కావొచ్చని డిస్కీం సంస్థల అభిప్రాయం. అయితే 5ఏళ్లకు ఒకసారి విద్యుత్ డిస్కీం సంస్థలు 'కంట్రోల్ పీరియడ్' పేరుతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిస్కీం సంస్థలు నివేదికను విడుదల చేస్తాయి. అందులో భాగంగా తాజాగా ఐదేళ్ల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్ర మండలికి ఆయా సంస్థలు అందజేశాయి.

    రూ.37,911కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాలని డిస్కీంల సూచన

    అయితే వచ్చే పదేళ్లలో విద్యుత్ అవసరాలను తీర్చాలంటే ఇప్పటి నుంచి చర్యలు చేపట్టాలని డిస్కీంలు తమ నివేదికలో అభిప్రాయపడ్డాయి. కరెంట్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను ఆధునికీకరించాలని నియంత్ర మండలికి సూచించాయి. దాదాపు రూ.37,911కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంటుందని డిస్కీంలు అంచనా వేశాయి. భవిష్యత్‌లో కరెంట్ కోతను నివారించేందుకు, కొనుగోలు చేయడానికి అనుమతులు మంజూరు చేయాలని నియంత్ర మండలిని కోరాయి. ఈ క్రంమలో డిస్కీంలు విడుదల చేసిన నివేదికపై తమ అభ్యంతరాలను చెప్పాలని నియంత్రణ మండలి కోరింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    విద్యుత్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తెలంగాణ

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు  వాతావరణ మార్పులు
    రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా హైదరాబాద్
    హైదరాబాద్‌: అండర్‌వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్ హైదరాబాద్

    విద్యుత్

    విద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు! తెలంగాణ
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విజయవాడ సెంట్రల్
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం బొగ్గు శాఖ మంత్రి

    తాజా వార్తలు

    అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం అస్సాం/అసోం
    మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్  మణిపూర్
    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు  దిల్లీ
    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం దిల్లీ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే నరేంద్ర మోదీ
    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  కేరళ
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం  బ్రిటన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023