NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ
    నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ
    భారతదేశం

    నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    September 17, 2023 | 02:49 pm 0 నిమి చదవండి
    నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ
    విచారం వ్యక్తం చేసిన మోదీ

    ప్రముఖ రచయిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పెద్ద అక్క గీతా మెహతా తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలతో దిల్లీలోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. గీతా మెహతా దంపతులకు ఒక కుమారుడు ఉండగా, భర్త ఆమె కంటే ముందే చనిపోయారు. గీతా 1943లో బిజూ దంపతులకు దిల్లీలో జన్మించారు. ఉన్నత విద్యను కేంబ్రిడ్జ్ లో పూర్తి చేసిన ఆమె, గొప్ప రచయితగా, డాక్యుమెంటరీ దర్శకురాలిగా, జర్నలిస్టుగా కీర్తి పొందారు. కర్మ కోలా, స్నేక్ అండ్ లాడార్స్, ఏ రివర్ సూత్ర, రాజ్, ది ఎటర్నల్ గణేశ తదితర రచనలు గీతా పట్నాయక్ కు పేరు తెచ్చాయి. నవీన్ ఒడిశా సీఎంగా ఉన్నందుకు ప్రజలు అదృష్టవంతులని గతంలో అన్నారు.

    నా ఆలోచనలన్నీ నవీన్ జీ కుటుంబం చుట్టూనే ఉన్నాయి: మోదీ

    మరోవైపు గీతా మెహతా మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత గీతా మెహతా మరణించడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ఆమె బహుముఖ వ్యక్తిత్వం, మేథస్సు, రచన, చిత్ర నిర్మాణం పట్ల ఉన్న అభిరుచి అందరికీ తెలిసిందేనన్నారు. ప్రకృతి, నీటి సంరక్షణ అంశాలనూ ఆమె ఇష్టపడేవారన్నారు. ఈ దు:ఖ సమయంలో నా ఆలోచనలన్నీ నవీన్ జీ కుటుంబం చుట్టూనే ఉన్నాయని మోదీ వివరించారు. ఈ మేరకు ఓం శాంతి అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    నరేంద్ర మోదీ
    నవీన్ పట్నాయక్

    తాజా

    మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా..తొలి బిల్లుతోనే సంచలనం సృష్టించిన కొత్త పార్లమెంట్ మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన రూపర్ట్ మర్డోక్   వ్యాపారం
    'టైగర్ నాగేశ్వరరావు' సెకండ్ సాంగ్ రిలీజ్.. 'వీడు.. వీడు' అంటూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన రవితేజ రవితేజ
    ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామమన్న భారత్.. ట్రూడో ఆరోపణలపై సాక్ష్యాలేవని నిలదీత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    ఒడిశా

    ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి  భారీ వర్షాలు
    ఒడిశా బీచ్‌లో అబ్బురపరిచే 'చంద్రయాన్-3' సైకత శిల్పం చంద్రయాన్-3
    ద్యుతీ చంద్ కు భారీ షాక్.. డోప్ టెస్టులో విఫలమైనందుకు నాలుగేళ్లు నిషేధం స్పోర్ట్స్
    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు దిల్లీ ఆర్డినెన్స్

    నరేంద్ర మోదీ

    73వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, నేడు దిల్లీలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం భారతదేశం
    రేపు యశోభూమిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పుట్టిన రోజు సందర్భంగా కేంద్రం ఏర్పాట్లు ప్రధాన మంత్రి
    ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్ కల్వకుంట్ల కవిత
    సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ సనాతన ధర్మం

    నవీన్ పట్నాయక్

    Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన  తాజా వార్తలు
    ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం  ఒడిశా
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023