NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ
    తదుపరి వార్తా కథనం
    నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ
    విచారం వ్యక్తం చేసిన మోదీ

    నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 17, 2023
    02:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ రచయిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పెద్ద అక్క గీతా మెహతా తుదిశ్వాస విడిచారు.

    80 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలతో దిల్లీలోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు.

    గీతా మెహతా దంపతులకు ఒక కుమారుడు ఉండగా, భర్త ఆమె కంటే ముందే చనిపోయారు.

    గీతా 1943లో బిజూ దంపతులకు దిల్లీలో జన్మించారు. ఉన్నత విద్యను కేంబ్రిడ్జ్ లో పూర్తి చేసిన ఆమె, గొప్ప రచయితగా, డాక్యుమెంటరీ దర్శకురాలిగా, జర్నలిస్టుగా కీర్తి పొందారు.

    కర్మ కోలా, స్నేక్ అండ్ లాడార్స్, ఏ రివర్ సూత్ర, రాజ్, ది ఎటర్నల్ గణేశ తదితర రచనలు గీతా పట్నాయక్ కు పేరు తెచ్చాయి.

    నవీన్ ఒడిశా సీఎంగా ఉన్నందుకు ప్రజలు అదృష్టవంతులని గతంలో అన్నారు.

    DETAILS

    నా ఆలోచనలన్నీ నవీన్ జీ కుటుంబం చుట్టూనే ఉన్నాయి: మోదీ

    మరోవైపు గీతా మెహతా మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

    ప్రముఖ రచయిత గీతా మెహతా మరణించడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు.

    ఆమె బహుముఖ వ్యక్తిత్వం, మేథస్సు, రచన, చిత్ర నిర్మాణం పట్ల ఉన్న అభిరుచి అందరికీ తెలిసిందేనన్నారు. ప్రకృతి, నీటి సంరక్షణ అంశాలనూ ఆమె ఇష్టపడేవారన్నారు.

    ఈ దు:ఖ సమయంలో నా ఆలోచనలన్నీ నవీన్ జీ కుటుంబం చుట్టూనే ఉన్నాయని మోదీ వివరించారు. ఈ మేరకు ఓం శాంతి అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    నరేంద్ర మోదీ
    నవీన్ పట్నాయక్

    తాజా

    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్

    ఒడిశా

    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్
    బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం బిహార్
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు

    నరేంద్ర మోదీ

    BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ బ్రిక్స్ సమ్మిట్
    మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే  భారతదేశం
    40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు గ్రీస్
    చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'శివశక్తి' గా నామకరణం: మోదీ  ఇస్రో

    నవీన్ పట్నాయక్

    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం  ఒడిశా
    Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన  తాజా వార్తలు
    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు దిల్లీ ఆర్డినెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025