NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రైతు కుటుంబం ఆత్మహత్య
    తదుపరి వార్తా కథనం
    Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రైతు కుటుంబం ఆత్మహత్య
    ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రైతు కుటుంబం ఆత్మహత్య

    Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రైతు కుటుంబం ఆత్మహత్య

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 05, 2024
    04:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

    ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాటుతో ఓ రైతు కుటుంబం నాశనం చేసింది. ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన హరీశ్ అనే రైతు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో దాదాపు రూ. 20 లక్షలు పోగొట్టుకున్నాడు.

    తన పొలం కూడా అమ్ముకోవాల్సిన స్థితికి చేరుకున్నాడు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, చివరికి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    బెట్టింగ్‌లో నష్టాలు చవిచూసిన హరీశ్, అప్పులు చేసి వాటిని తీర్చలేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు.

    Details

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు 

    ఉన్న పొలం అమ్మినా కూడా ఇబ్బందులు వెంటడాయి. దీంతో తల్లిదండ్రులు సురేశ్, హేమలతకు ఉరి వేసి, అనంతరం హరీశ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

    ఆన్ లైన్ బెట్టింగ్ జోలికి ఎవరూ వెళ్లకూడదని, దీని వల్ల కుటుంబాలు చిన్నభిన్నమవుతాయని పోలీసులు హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిజామాబాద్
    ఇండియా

    తాజా

    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ
    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి

    నిజామాబాద్

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి హైదరాబాద్
    నిజామాబాద్‌: మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య భారతదేశం
    నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ  ఎన్ఐఏ

    ఇండియా

    Sitaram Yechuri: సీతారాం ఏచూరి కన్నుమూత దిల్లీ
    DY Chandrachud: గణేష్ పూజ వివాదం.. బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం  నరేంద్ర మోదీ
    Worlds Best Companies: ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారతీయ సంస్థలకు చోటు.. తొలి స్థానంలో ఏదంటే? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    CM Stalin: హోటల్ యజమాని క్షమాపణలు చెప్పడంపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు  తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025