NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dearness Allowance: డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    Dearness Allowance: డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం 
    డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం

    Dearness Allowance: డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం 

    వ్రాసిన వారు Stalin
    Jul 17, 2023
    07:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచనున్నట్లు సమాచారం.

    దాదాపు 4శాతం డీఏను పెంచే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు న్యూస్ 18 వార్తా సంస్థ తెలిపింది.

    ఈ నాలుగు శాతం పెంపుతో డీఏ 46శాతానికి చేరుకుంటుంది.

    డీఏ సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు పెంచుతారు. అదికూడా జనవరి, జూలై నెలలో సవరిస్తారు.

    మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తన ఉద్యోగులకు డీఏను నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

    డీఏ

    డీఏ- డీఆర్‌కు మధ్య తేడా ఇదే

    ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తారు. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) అందజేస్తారు.

    అధికారిక లెక్కల ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో సుమారు 69.76 లక్షల మంది పెన్షనర్లు, 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.

    కేంద్రం ప్రకటించబోయే డీఏ పెంపు వల్ల ఈ పెన్షనర్లు, ఉద్యోగులు దాని ప్రయోజనాలను అందుకుంటారు.

    ఏఐఎస్ అధికారులందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం వారి వేతనాలను పొందుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    ఉద్యోగులు
    తాజా వార్తలు

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి

    ఉద్యోగులు

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంక్
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగుల తొలగింపు
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు పెన్షన్

    తాజా వార్తలు

    బెంగళూరు: హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్  బెంగళూరు
    Nutmeg: క్యాన్సర్‌తో 'న్యూట్‌మెగ్' కో ఫౌండర్ నిక్ హంగర్‌ఫోర్డ్ మృతి క్యాన్సర్
    Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్‌ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?  ఆన్‌లైన్ గేమింగ్
    Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025