NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mallareddy: ఆ భూమితో నాకు సంబంధం లేదు.. స్పందించిన మాజీ మంత్రి మాల్లారెడ్డి
    తదుపరి వార్తా కథనం
    Mallareddy: ఆ భూమితో నాకు సంబంధం లేదు.. స్పందించిన మాజీ మంత్రి మాల్లారెడ్డి
    ఆ భూమితో నాకు సంబంధం లేదు.. స్పందించిన మాజీ మంత్రి మాల్లారెడ్డి

    Mallareddy: ఆ భూమితో నాకు సంబంధం లేదు.. స్పందించిన మాజీ మంత్రి మాల్లారెడ్డి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 14, 2023
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Mallareddy) స్పందించారు.

    భూకబ్జాలపై తనకు ఎటువంటి సంబంధ లేదని, తనకు భూ కబ్జా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

    సికింద్రాబాద్ సమీపంలోని మూడు చింతలపల్లి కేశవరం భూకబ్జా ఆరోపణల విషయంలో మల్లారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

    భూ కబ్జా చేచసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని, గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.

    ఇప్పటికీ దీనిపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని, తాను కోర్టును ఆశ్రయిస్తానని మల్లారెడ్డి తెలిపారు.

    Details

    మాజీ మంత్రి మల్లారెడ్డితో అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

    చింతపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35 లో ఉన్న 47 ఎకరాల ఎస్టీ వారసత్వ భూమిని మల్లారెడ్డి, అతని బినామీలు కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

    దీనిపై శామీర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

    మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మేడ్చల్
    సికింద్రాబాద్

    తాజా

    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Gold Rates: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.1630 తగ్గిన తులం బంగారం ధర బంగారం
    Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ' రవితేజ
    Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం ఛత్తీస్‌గఢ్

    మేడ్చల్

    కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే  తెలంగాణ
    Malla Reddy: గిరిజనుల భూమి ఆక్రమణపై మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు చామకూర మల్లారెడ్డి

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025