NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి 
    H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి

    Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 02, 2025
    05:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో H15N వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. సాయంత్రానికి ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు ఉదయం వచ్చే వరకు అనారోగ్యంతో మరణిస్తున్నాయి.

    ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజూ వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ వైరస్‌ వల్ల కోళ్ల ఫారాల నిర్వాహకులు లక్షల రూపాయల నష్టం తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు.

    H15N వైరస్‌ లక్షణాలు ప్రదర్శిస్తూ కోళ్ల మరణాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ వైరస్‌ సంక్రాంతి సమయంతో (జనవరి 13) తీవ్రత చెందింది.

    ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా 40 లక్షల కోళ్లు మరణించాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

    Details

    నష్టపోతున్న కోళ్ల వ్యాపారస్తులు

    2012, 2020లో కూడా ఇలాంటి వైరస్‌ వ్యాపించినా, ఈసారి మరింత తీవ్రత చూపిస్తుండటంతో కోళ్ల ఫారాలు వణికిపోతున్నాయి.

    గతంలో కూడా వైరస్‌ కారణంగా కోళ్ల మృతితో అమ్మకాలు తగ్గిపోయి, చికెన్‌ ధరలు పడిపోయాయి. ఈ వైరస్‌ కారణంగా కోళ్లలో లక్షణాలు కనిపించవు.

    ఎప్పటిలాగే ఆరోగ్యంగా ఉన్నట్టుండి కోళ్లు మరణిస్తాయి. వైరస్‌ సోకిన కోళ్ల గుండె మీద ప్రభావం చూపి గుండెపోటు వంటిది వచ్చి మరణం సంభవిస్తుందని పశువైద్యులు చెబుతున్నారు.

    ఈ వైరస్‌ సోకిన కోడికి వ్యాక్సిన్‌ కూడా ఎలాంటి ప్రభావం చూపదని అంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    Andhra News: నిజాంపట్నం హార్బర్‌ నుంచి గుంటూరు హైవే.. చందోలు వరకే పరిమితం చేసే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ భారతదేశం
    Electricity Charges: యాక్సిస్‌ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్‌ తగలనుందా? భారతదేశం
    Millets: చిరుధాన్యాలకు చిరునామాగా దక్షిణ భారత రాష్ట్రాలు .. ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ అధ్యయనం భారతదేశం
    Para Gliding: అరకు ఉత్సవాలకు ముందు పారా గ్లైడింగ్‌ ట్రయల్ విజయవంతం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025