NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / IIT Bombay : ఐఐటీ బాంబే కంప్యూటర్ ల్యాబ్‌కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగలు
    తదుపరి వార్తా కథనం
    IIT Bombay : ఐఐటీ బాంబే కంప్యూటర్ ల్యాబ్‌కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగలు
    ఐఐటీ బాంబే కంప్యూటర్ ల్యాబ్‌కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగలు

    IIT Bombay : ఐఐటీ బాంబే కంప్యూటర్ ల్యాబ్‌కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 04, 2025
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ ల్యాబ్‌కి గుర్తు తెలియని వ్యక్తి నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపుతోంది.

    డిసెంబర్ 31న న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పొవాయ్‌లో ఉన్న ఐఐటీ బాంబే క్యాంపస్‌లోకి చొరబడ్డ వ్యక్తి కంప్యూటర్ ల్యాబ్‌లో కిరోసిన్ పోసి నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు.

    ప్రమాద సమయంలో పొగలు, మంటలు గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు.

    ఫైర్ సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు.

    Details

    దర్యాప్తు చేస్తున్న పోలీసులు

    ఈ విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ త్యాగరాజన్, కంప్యూటర్ ల్యాబ్‌ హెడ్ ఏహెచ్ ప్రదీప్ అక్కడికి చేరుకొని ల్యాబ్‌ను పరిశీలించారు.

    ఈ ఘటనలో ఆరు కంప్యూటర్లు, రెండు ఏసీలు, ఒక ప్రొజెక్టర్, స్క్రీన్‌, నాలుగు కుర్చీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.

    విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    నిందితుడిని గుర్తించేందుకు క్యాంపస్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ఇండియా

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    మహారాష్ట్ర

    Harsh Goenka: ప్రజాస్వామ్యం కోసం సంపన్నులు ఎదురుచూస్తారా..? గోయెంకా వివాదాస్పద పోస్ట్‌! జార్ఖండ్
    #NewsBytesExplainer: మహారాష్ట్రను కుదిపేస్తున్న బిట్‌కాయిన్ స్కామ్.. అసలు ఈ స్కామ్ ఏంటి ? ఏం జరుగుతోంది? బిట్ కాయిన్
    Assembly Polls: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లకు కాంగ్రెస్ దూరం కాంగ్రెస్
    Exit Polls: మహారాష్ట్ర,జార్ఖండ్‌ల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. ఏ రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతోంది? ఎన్నికలు

    ఇండియా

    ManiShankar Iyer: గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు! కాంగ్రెస్
    Omar Abdullah: ఎన్నికల్లో ఓడినప్పుడే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదు  జమ్ముకశ్మీర్
    Manipur CM: సీఎం నివాసం దగ్గర బాంబు కలకలం.. భద్రత కట్టుదిట్టం మణిపూర్
    Tulsigowda: వృక్ష ప్రేమికురాలు తులసిగౌడ ఇకలేరు కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025