NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం
    తదుపరి వార్తా కథనం
    ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం
    ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం

    ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం

    వ్రాసిన వారు Stalin
    Oct 08, 2023
    10:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్దం భీకరంగా సాగుతోంది. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ప్రజలతో పాటు భారతీయ పౌరులు భయాందోళనకు గురవుతున్నారు.

    దాదాపు 18వేల మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు.

    యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లవద్దని సూచించినప్పటికీ, అక్కడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనలకు గురవుతున్నారు.

    అనేక మంది బంకర్లలో తలదాచుకుంటున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచెతిలో పెట్టుకొని నిరంతరం భయపడుతున్నారు.

    ఈ క్రమంలోనే పలువురు భారతీయ విద్యార్థులు తమ కష్టాలను మీడియాలో పంచుకున్నారు.

    గేమ్

    ఇండియన్ ఎంబసీతో టచ్‌లోనే ఉన్నాం: విద్యార్థి

    తమిళనాడుకు చెందిన గోకుల్ మనవలన్ అనే భారతీయ విద్యార్థి తన అనుభవాన్ని ఏఎన్ఐతో పంచుకున్నారు. తాను చాలా భయాందోళనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

    అయితే తమకు భద్రతగా ఇజ్రాయెల్ పోలీసు బలగాలు ఉన్నాయని వివరించాడు. ప్రస్తుతం తాము సురక్షితంగా ఉన్నామని, ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉన్నట్లు, అలాగే సమీపంలోని భారతీయులతో కూడా నిరంతరం మాట్లాడుతున్నట్లు గోకుల్ వెల్లడించారు.

    ఆదిత్య కరుణానిధి నివేదిత అనే విద్యార్థి మాట్లాడుతూ.. హమాస్ తీవ్రవాదులు ఆకస్మికంగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 5:30 గంటలకు తమకు సైరన్ వచ్చిందన్నారు. తాము 7-8 గంటల పాటు బంకర్లలోనే ఉన్నామన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఏఎన్ఐతో మాట్లాడుతున్న విద్యార్థి

    #WATCH | On Hamas terrorists' attack on Israel, an Indian student in Israel, Goku Manavalan says, "I am very nervous and scared...Thankfully we have shelter & Israeli police forces nearby. So far we are safe...We are in touch with Indian Embassy people, we have a good Indian… pic.twitter.com/tPs6pzQlMo

    — ANI (@ANI) October 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    విద్యార్థులు
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఇజ్రాయెల్

    పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి పాలస్తీనా
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు కోవిడ్
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    విద్యార్థులు

    పాఠశాలను బాగు చేయాలని మోదీని కోరిన విద్యార్థిని; స్పందించిన యంత్రాంగం జమ్ముకశ్మీర్
    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్ తూర్పుగోదావరి జిల్లా
    CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి  తాజా వార్తలు
    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన తెలంగాణ

    భారతదేశం

    భారత స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు జేపీ మోర్గాన్ ప్లాన్  అమెరికా
    ఆ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తాయ్: ఐఎండీ హెచ్చరిక  ఐఎండీ
    ఖలిస్థానీల కారణంగా భారత్ - కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్  కెనడా
    భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు? కెనడా

    తాజా వార్తలు

    మరో వివాదంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. మహిళా రిపోర్టర్‌ పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు  తమిళనాడు
    వచ్చే పదేళ్ల వరకు మీ సామాజిక వర్గం ఓట్లు బీజేపీకి అవసరం లేదు: అసోం సీఎం కీలక వ్యాఖ్యలు హిమంత బిస్వా శర్మ
    'చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసినా కేసులు పెడతారమో'.. పోలీసులపై లోకేశ్ సెటైర్ ఆంధ్రప్రదేశ్
    మధ్యప్రదేశ్‌: 35ఏళ్ల మహిళ కిడ్నాప్.. ఆపై సామూహిక అత్యాచారం  మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025