NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌
    భారతదేశం

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 22, 2022, 05:43 pm 1 నిమి చదవండి
    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌
    రిలయెన్స్ ఇంఫ్రాటెల్ ఆస్తులను కొనుగోలు చేస్తున్న జియో

    జియో అనుబంధ సంస్థ ముంబై రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ మొబైల్ టవర్, ఫైబర్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్‌బిఐ ఎస్క్రో ఖాతాలో రూ. 3,720 కోట్లు జమ చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నవంబర్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కొనుగోలుపై జియోకు ఆమోదం తెలిపింది. బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో తన తమ్ముడు అనిల్ అంబానీ నిర్వహణలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ టవర్, ఫైబర్ ఆస్తిని కొనుగోలు చేయడానికి 2019 నవంబర్ లో రూ. 3,720 కోట్ల బిడ్‌ను దాఖలు చేసింది. 3,720 కోట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలని ట్రిబ్యునల్ జియోను కోరింది.

    కొన్ని బ్యాంకులు నిధుల పంపిణీపై న్యాయ పోరాటం చేస్తున్నాయి

    నవంబర్ 6న, దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కొనుగోలును పూర్తి చేయడానికి రూ. 3,720 కోట్లను ఎస్క్రో ఖాతాలో డిపాజిట్ చేయాలని జియో ప్రతిపాదించింది. క్రెడిటర్స్ కమిటీ ఇప్పటికే మార్చి 4, 2020న 100 శాతం ఓటుతో జియో రిజల్యూషన్ ప్లాన్‌ను ఆమోదించింది, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కి దాదాపు 1,78 లక్షల ఫైబర్ ఆస్తులు ఉన్నాయి. రుణదాతల మధ్య వివాదం ముగిశాక వారికి నిధులు పంపిణీ చేయబడతాయి SBI, దోహా బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఎమిరేట్స్ బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులు నిధుల పంపిణీపై న్యాయ పోరాటంలో ఉన్నాయి. పరోక్ష రుణదాతలను ఆర్థిక రుణదాతలుగా వర్గీకరించడాన్ని దోహా బ్యాంక్ సుప్రీంకోర్టులో చేసిన సవాలు పెండింగ్‌లో ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    టెక్నాలజీ
    రిలయెన్స్
    వ్యాపారం

    తాజా

    IPL2023 Opening Ceremony: ఐపిఎల్ ఆరంభ వేడుకలలో తెలుగు పాటల హవా ఐపీఎల్
    ప్రేరణ: ప్రతీ అనుభవాన్ని మనసులో దాచుకుంటే ఆనందకరమైన జ్ఞాపకాలకు చోటుండదు ప్రేరణ
    టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా ఎలోన్ మస్క్
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం

    టెక్నాలజీ

    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    కొత్త హ్యుందాయ్ సొనాటా ఫీచర్ల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    మార్చి 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా వైరల్ వీడియో

    రిలయెన్స్

    IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో జియో
    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా ముకేష్ అంబానీ
    భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్ ఆదాయం
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ

    వ్యాపారం

    1,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్న HCLTech ఉద్యోగం
    టాప్ 100 కంపెనీలు తప్పనిసరిగా పుకార్లను ధృవీకరించాలంటున్న సెబీ స్టాక్ మార్కెట్
    షేర్‌హోల్డర్‌లకు సాధికారత కల్పించేందుకు, పలు సంస్కరణలను క్లియర్ చేసిన సెబీ ప్రకటన
    స్మాల్ క్యాప్ స్టాక్స్ పతనమవుతుండడానికి కారణం ఆర్ధిక వ్యవస్థ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023