NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి
    తదుపరి వార్తా కథనం
    Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి
    కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి

    Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 26, 2025
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కొనసాగుతున్న మహాకుంభ మేళా కోసం కోట్లాది భక్తజనాలు చేరుకుంటున్నారు.

    అయితే ఈ ఘట్టంలో స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండడం లేదు. ఈ అద్భుత పరిణామానికి కారణం జపనీస్‌ సాంకేతికత 'మియవాకి'. కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది.

    అయితే ఈ మహాఘట్టం కోసం యోగి సర్కారం రెండేళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించి, కసరత్తు మొదలుపెట్టింది.

    ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ 'మియవాకి' టెక్నిక్‌ను ఉపయోగించి, నగర పరిధిలో చిట్టడవిని తయారు చేసింది. నగరంలో పదిచోట్ల 18.50 ఎకరాల ఖాళీభూమిలో 5 లక్షలకుపైగా 63 రకాల మొక్కలు నాటారు.

    Details

    మియవాకి కోసం రూ.6 కోట్ల ఖర్చు

    ఇవి ఇప్పుడు పెద్ద చెట్లుగా ఎదిగి, ప్రతిరోజూ స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి.

    'మియవాకి' టెక్నిక్‌తో ఈ ప్రాజెక్టును సాకారం చేయడానికి ప్రయాగ్‌రాజ్ మున్సిపాలిటీ దాదాపు రూ.6 కోట్లను ఖర్చు చేసింది. ఈ ప్రత్యేక సాంకేతికతలో, తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కలను నాటి పెంచడం ప్రధాన లక్ష్యం.

    ఈ ప్రాజెక్టులో నాటిన 63 రకాల చెట్లలో మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు తదితర చెట్లు ఉన్నాయి.

    ఈ చెట్ల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టును మూడేళ్ల కాలానికి ఒక కంపెనీకి అప్పగించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    ఇండియా

    తాజా

    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్

    ఉత్తర్‌ప్రదేశ్

    Durga idol immersion: యూపీలోని బహ్రైచ్‌లో మత ఘర్షణలు.. ఒకరి మృతి.. 30 మంది అరెస్టు  భారతదేశం
    Rajasthan: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 19వ ఘటన రాజస్థాన్
    Bus Fire Accident:  బస్సులో ఒక్కసారిగా మంటలు.. ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు భారతదేశం
    Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు

    ఇండియా

    Happy New Year: 2025లో లాంగ్‌ వీకెండ్‌లతో మీ సెలవులను ప్లాన్ చేయండి! సంవత్సరం ముగింపు 2024
    Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త రాజ‌గోపాల చిదంబ‌రం ఇక లేరు శాస్త్రవేత్త
    Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం తమిళనాడు
    Supreme court: కుల వివక్ష నిర్మూలనపై యూజీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025