NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: బోరు‌ బావిలో పడి 30ఏళ్ల యువకుడు మృతి
    తదుపరి వార్తా కథనం
    Delhi: బోరు‌ బావిలో పడి 30ఏళ్ల యువకుడు మృతి
    Delhi: బోరు‌ బావిలో పడి 30ఏళ్ల యవకుడు మృతి

    Delhi: బోరు‌ బావిలో పడి 30ఏళ్ల యువకుడు మృతి

    వ్రాసిన వారు Stalin
    Mar 10, 2024
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేషోపూర్‌లోని దిల్లీ జల్ బోర్డు(డీజేబీ) వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో 40 అడుగుల బోరుబావిలో పడిన వ్యక్తి మృతి చెందాడు.

    రెస్క్యూ టీం అతడు చనిపోయినట్లు గుర్తించారు. దిల్లీ మంత్రి అతిషి ఈ విషయాన్ని వెల్లడించారు.

    రాత్రి ఒంటి గంట సమయంలో వ్యక్తి బోరుబావిలో పడిపోయాడు. అతని వయసు దాదాపు 30 ఏళ్లు ఉంటుందని మంత్రి అధికారులు చెప్పారు.

    తొలుత బోరుబావిలో పడింది.. బాలుడు అని అనుకున్నారు. కానీ రెస్క్యూ టీం గుర్తించిన తర్వాత అతను బాలుడు కాదని నిర్ధారించారు.

    ఇలాంటి కేసులు మళ్లీ రాకుండా చూసేందుకు దిల్లీలో మూతపడిన అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బోర్‌వెల్‌లను 48గంటల్లోగా వెల్డింగ్ చేసి సీల్ చేసి నివేదిక సమర్పించాలని జల్ బోర్డుకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దిల్లీ మంత్రి  అతిషి ట్వీట్

    Directions have been given to Chief Secretary regarding the borewell incident in Keshopur STP:
    1. Enquiry to be conducted in case of any lapse on part of DJB and strongest possible action to be taken
    2. Welding and sealing of all abandoned borewells across Delhi in 48 hours pic.twitter.com/4O8e6joLXZ

    — Atishi (@AtishiAAP) March 10, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    తాజా వార్తలు

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    దిల్లీ

    Delhi: మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు  అత్యాచారం
    Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం  అరవింద్ కేజ్రీవాల్
    Karnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన కర్ణాటక
    Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్  హర్యానా

    తాజా వార్తలు

    Koneru Konappa: బీఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా  బీఆర్ఎస్
    US President Election: 'సూపర్ ట్యూస్ డే' ఎన్నికల్లో ట్రంప్ హవా.. బైడెన్‌తో పోటీ దాదాపు ఖాయం అమెరికా అధ్యక్ష ఎన్నికలు
    Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా రష్యా
    PCB: పాకిస్థాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరిచేందుకు రంగంలోకి ఆర్మీ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025