NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత 
    తదుపరి వార్తా కథనం
    Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత 
    Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత

    Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత 

    వ్రాసిన వారు Stalin
    Mar 04, 2024
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు దర్యాప్తు విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

    ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టే బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది.

    ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక ఈ కేసును విచారణను ఎన్ఐఏ చేపట్టనుంది.

    రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న ఈ పేలుడు జరగ్గా, 10 మంది గాయపడ్డారు. కేఫ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్న సమయంలో పేలుడు సంభవించింది.

    ఈ ఘటన జరిగిన తర్వాత దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

    ప్రమాదం జరిగిన తర్వాత సీసీటీవీ ఆధారంగా నిందితుడిని కూడా గుర్తించారు. అయితే ఇప్పటి వరకు అతని జాడ తెలియలేదు.

    దర్యాప్తు

    ఇప్పటి వరకు నలుగురు అరెస్టు

    కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణ ప్రారంభించింది. ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)కి అప్పగించింది.

    ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అంతకుముందు పోలీసు వర్గాలు తెలిపాయి.

    వీరిని ధార్వాడ్, హుబ్బల్లి, బెంగళూరు నుంచి అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

    అలాగే, కేఫ్ యజమానికి వ్యాపార పరంగా పోటీగా ఉన్నవారిపై కూడా విచారణ జరుగుతోంది.

    నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర చెప్పారు. లోతుగా విచారణ జరుపుతున్నామని, ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు
    ఎన్ఐఏ
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బెంగళూరు

    బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్ అత్యాచారం
    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? బెంగళూరు దగ్గర్లోని చూడాల్సిన ప్రదేశాలు ఇవే  పర్యాటకం
    చందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్  చంద్రయాన్-3
    Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు  రైలు ప్రమాదం

    ఎన్ఐఏ

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ముంబై
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు కర్ణాటక
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఉగ్రవాదులు
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్

    తాజా వార్తలు

    Manipur: మణిపూర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన 200 మంది సాయుధులు మణిపూర్
    Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ  గుజరాత్
    Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం హిమాచల్ ప్రదేశ్
    RGV -Vyuham: మార్చి 2న 'వ్యూహం' విడుదల.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్  రామ్ గోపాల్ వర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025