NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RK Roja: పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరు.. నేను వైసీపీలోనే ఉంటా : రోజా 
    తదుపరి వార్తా కథనం
    RK Roja: పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరు.. నేను వైసీపీలోనే ఉంటా : రోజా 
    పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరు.. నేను వైసీపీలోనే ఉంటాం : రోజా

    RK Roja: పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరు.. నేను వైసీపీలోనే ఉంటా : రోజా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 01, 2024
    09:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాజీ మంత్రి రోజా వైకాపాను వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అసత్యమని ఖండించారు.

    తాను పార్టీ మారే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. శనివారం ఉదయం సినీనటి రవళితో కలిసి తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు.

    పార్టీ మారే నాయకులు జగన్‌ గారికి, వైసీపీ ఎటువంటి నష్టం కలిగించలేరని చెప్పారు. పార్టీకి ద్రోహం చేసే వారిని ప్రజలు, పార్టీ క్షమించదని రోజా వ్యాఖ్యానించారు.

    ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరవైందని ఆమె ఆరోపించారు.

    మహిళలపై దాడులు, ర్యాగింగ్ ఘటనలు పెరుగుతున్నాయని, కళాశాల బాత్రూమ్‌లలో కెమెరాలు పెట్టి అసభ్యకృత్యాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!  ఎమ్మెల్యే
    అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు అన్నమయ్య జిల్లా
    అమరావతి రైతులకు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు.. వైసీపీని తుక్కుగా ఓడించాలని పిలుపు అమరావతి
    విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్

    Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం విశాఖపట్టణం
    Bathroom Photo App: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్..ఇక నుండి మరుగుదొడ్ల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సిన పని లేదు  భారతదేశం
    YS Sunitha: ఏపీ హోంమంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ భారతదేశం
    Kemburi Rammohan Rao: మాజీ ఎంపీ కెంబూరి కన్నుమూత తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025