NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు 
    తదుపరి వార్తా కథనం
    వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు 
    ముఖ్యమంత్రిని, ఉపముఖ్యమంత్రిని కలుసుకోవడానికి రావద్దనడంపై ప్రధాని క్లారిటీ

    వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 26, 2023
    04:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈరోజు ఉదయం ఏథేన్స్ నుండి బెంగళూరుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, డైరెక్టుగా ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకోవడానికి ISTRAC కేంద్రానికి వెళ్ళి శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

    ఇస్రో శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకున్నారు. అయితే ఏథేన్స్ నుండి వస్తున్న ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి ప్రోటోకాల్ ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, గవర్నర్ రావాల్సింది. కానీ ప్రధాని వద్దనడంతో ఊరుకుండిపోయారు.

    ప్రోటోకాల్ వద్దని చెప్పడానికి గల కారణాన్ని బెంగళూరులోని హాల్ ఎయిర్ పోర్ట్ అవతల మాట్లాడిన ప్రధాని మోదీ, తాను ఏథేన్స్ నుండి డైరెక్టుగా బెంగళూరు వచ్చానని అన్నారు.

    ఎక్కువ గంటలు విమాన ప్రయాణం చేయడంతో సరిగ్గా ఏ సమయానికి బెంగళూరు చేరుకుంటానో తెలియలేదని అన్నారు.

    Details

    నరేంద్రమోదీని విమర్శించిన జైరాం రమేష్ 

    ఏ సమయంలో ఎయిర్ పోర్ట్కు చేరుకుంటానో తెలియకపోవడంతో, గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తానే సీఎం ను రావొద్దని చెప్పానని తెలియజేసారు.

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కలిసి ఇస్రో సైంటిస్టులను ప్రధాని కంటే ముందుగా అభినందించడం ప్రధానమంత్రికి చిరాకు తెప్పించిందనీ, అందువల్లే కావాలని రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జైరాం రమేష్ అన్నారు.

    2008లో చంద్రయాన్-1 విజయం సాధించినపుడు గుజరాత్ ముఖ్యమత్రిగా ఉన్న మోదీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ముందుగా అహ్మదాబాద్ లోని స్పేస్ సెంటర్ కు వెళ్ళిన విషయం గుర్తులేదా అని విమర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బెంగళూరు
    భారతదేశం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    నరేంద్ర మోదీ

    దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు  చంద్రబాబు నాయుడు
    దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన రైల్వే స్టేషన్
    PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన  ప్రధాన మంత్రి
    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం ప్రధాన మంత్రి

    బెంగళూరు

    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం  భూమి
    బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు భారతదేశం
    'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్ బ్రిటన్

    భారతదేశం

    రూ.2 వేల నోట్ల మార్పిడిపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన ఆర్థిక శాఖ మంత్రి
    'ఆమె చనిపోయింది'.. పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజుపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు  పాకిస్థాన్
    సీమా, సచిన్ కేసులో పోలీసుల ట్విస్ట్.. పెళ్లికి సహకరించిన ఇద్దరి అరెస్ట్ సీమా గులాం హైదర్
    కార్గిల్ యుద్ధంపై రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025