NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా? 
    తదుపరి వార్తా కథనం
    కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా? 
    కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా?

    కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా? 

    వ్రాసిన వారు Stalin
    Feb 20, 2024
    07:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష కూటమి భారత్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది.

    ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), కాంగ్రెస్‌ల మధ్య పొత్తు వీగిపోయేలా కనిపిస్తోంది.

    సీట్ల పంపకానికి సంబంధించి ఇరు పార్టీల మధ్య చర్చలు దాదాపు ముగిశాయి.

    ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇవ్వాలని ఎస్పీ ప్రతిపాదించిందట. అయితే కాంగ్రెస్ అడిగిన 3 సీట్లను మాత్రం వదులుకునేందుకు ఎస్పీ సిద్ధంగా లేదట.

    ఈ మూడు సీట్ల విషయంలో కుదరకపోవడంతో యూపీలో ఇండియా కూటమికి బీటలు వారే పరిస్థితి కనపడుతోంది.

    కాంగ్రెస్

    ఆ మూడు సీట్లు ఇవే

    యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీ, బారాబంకి, సీతాపూర్, కైసర్‌గంజ్, వారణాసి, అమ్రోహా, సహరన్‌పూర్, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్, బులంద్‌షహర్, ఫతేపూర్ సిక్రీ, కాన్పూర్, హత్రాస్, ఝాన్సీ, మహరాజ్‌గంజ్, బాగ్‌పత్‌లను ఇవ్వాలని ఉఎస్పీ నిర్ణయించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

    అయితే కాంగ్రెస్ మొరాదాబాద్, బిజ్నోర్, బల్లియా స్థానాలను కూడా కోరుతుండగా, అఖిలేష్ యాదవ్ అందుకు సిద్ధంగా లేరట.

    గత ఎన్నికల్లో మొరాదాబాద్, బల్లియా స్థానాలను ఎస్పీ గెలుచుకోవడంతో బిజ్నోర్ స్థానంలో తమ అభ్యర్థిని నిలబెట్టాలని ఎస్పీ భావిస్తోంది.

    కాంగ్రెస్

    రాహుల్ గాంధీ పర్యటనకు అఖిలేష్ గైర్హాజరు

    రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చేరుకోగా.. అఖిలేష్ అందులో పాల్గొనలేదు.

    సీట్ల పంపకంపై అంగీకారం తెలిపిన తర్వాతే కాంగ్రెస్ యాత్రలో చేరతానని అఖిలేష్ సోమవారం స్పష్టం చేశారు.

    గతంలో కాంగ్రెస్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీట్లు పంచుకోవడానికి నిరాకరించాయి.

    ఇదిలా ఉంటే, ఎస్పీ సోమవారం లోక్‌సభ ఎన్నికలకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

    అంతకుముందు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ
    ఉత్తర్‌ప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్

    కాంగ్రెస్

    Mallikarjun Kharge: ప్రతిపక్ష ఇండియా కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే  ఇండియా కూటమి
    Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'  రాహుల్ గాంధీ
    Milind Deora: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి మిలింద్ దేవరా రాజీనామా  మహారాష్ట్ర
    Congress: 'సింధియా టూ దేవరా'.. 2020 నుంచి కాంగ్రెస్‌ను వీడిన టాప్ లీడర్లు వీరే  జ్యోతిరాదిత్య సింధియా

    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం బీబీసీ
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ యోగి ఆదిత్యనాథ్
    రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు

    ఉత్తర్‌ప్రదేశ్

    Doctor| ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. డాక్టర్ ఆత్మహత్య భారతదేశం
    Ghaziabad: ఉత్తర్‌ప్రదేశ్  లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన.. ఎంగిలి ప్లేట్లు తాకాయని వెయిటర్‌ను చంపేశారు! భారతదేశం
    MP Danish Ali: ఎంపీ డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ.. కారణం ఇదే..  బహుజన్ సమాజ్ పార్టీ/ బీఎస్పీ
    UP Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. 8మంది సజీవదహనం  రోడ్డు ప్రమాదం

    తాజా వార్తలు

    Rashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్న రష్మిక  రష్మిక మందన్న
    Medaram jatara: నేటి నుంచి మేడారం జాతరం కోసం 6,000 స్పెషల్ బస్సులు టీఎస్ఆర్టీసీ
    బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి ఆసియా చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కైవసం బ్యాడ్మింటన్
    Ind vs Eng test 2024: యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ  యశస్వీ జైస్వాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025