NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Seer: ముస్లింల ఓటు హక్కుపై సీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు 
    తదుపరి వార్తా కథనం
    Seer: ముస్లింల ఓటు హక్కుపై సీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు 
    ముస్లింల ఓటు హక్కుపై సీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు

    Seer: ముస్లింల ఓటు హక్కుపై సీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 27, 2024
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముస్లింల ఓటు హక్కును రద్దు చేయాలని విశ్వ వొక్కలిగ మహాసంస్థాన మఠానికి చెందిన చంద్రశేఖర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

    మంగళవారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఈ నిరసన, వక్ఫ్ బోర్డు వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుందని ఆరోపిస్తూ సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహించింది.

    వివరాలు 

    వక్ఫ్ బోర్డులను రద్దు చేయాలని డిమాండ్

    ఈ సందర్భంగా చంద్రశేఖర్ స్వామి దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

    ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.

    దేశానికి మంచిపేరును తీసుకురావాలంటే ముస్లింల ఓటు హక్కును రద్దు చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు.

    ఇది జరిగితే వారు తమ స్థానంలో ఉండి, మిగతా ప్రజలు శాంతియుతంగా జీవించగలరని వ్యాఖ్యానించారు.

    ఈ వ్యాఖ్యలు పలువురు విమర్శకుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి, అలాగే రాజకీయ, సామాజిక వర్గాల్లో గట్టి చర్చలకు దారితీసాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బెంగళూరు

    Bengaluru: విరాట్ కోహ్లీకి చెందిన పబ్ వన్8 కమ్యూన్‌పై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు   విరాట్ కోహ్లీ
    Bengaluru: అంతరిక్షంలో నివాసయోగ్యమైన ఇంటిని నిర్మిస్తున్న బెంగళూరు కంపెనీ .. స్పేస్-ఎక్స్‌ని ఉపయోగించచ్చు టెక్నాలజీ
    Bangalore: బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు ఇండియా
    బెంగళూరు హాస్టల్‌లో మహిళ హత్య.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్టు మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025