NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 10th Exams: ఏడాదికి రెండుసార్లు టెన్త్‌ పరీక్షలు.. అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం!
    తదుపరి వార్తా కథనం
    10th Exams: ఏడాదికి రెండుసార్లు టెన్త్‌ పరీక్షలు.. అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం!
    ఏడాదికి రెండుసార్లు టెన్త్‌ పరీక్షలు.. అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం!

    10th Exams: ఏడాదికి రెండుసార్లు టెన్త్‌ పరీక్షలు.. అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నది.

    ప్రస్తుతం, విద్యార్థులు పరీక్షలకు ఏర్పాట్లు చేసినప్పుడు, వారికీ ఒత్తిడి తలెత్తుతుంది, ఎందుకంటే ఏప్రిల్‌ నెలలో ఒకేసారి సిలబస్ మొత్తం చదివి పరీక్షలు రాయాల్సి వస్తుంది.

    ఈ పరిస్థితి నుంచి విద్యార్థులు మరింత ఒత్తిడికి గురవుతున్నారని, దీని వల్ల వారి చదువుకు తీవ్ర ప్రభావం పడుతోందని భావిస్తున్నారు.

    వివరాలు 

     ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు నిర్వహించడంపై పరిశీలన 

    ఈ నేపథ్యంలో, పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వాలు ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు నిర్వహించడంపై పరిశీలన చేస్తున్నాయి.

    దీనికి సంబంధించిన అభిప్రాయాలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యావేత్తల నుంచి సేకరిస్తున్నాయి.

    సెమిస్టర్ విధానంపై తీసుకున్న అభిప్రాయాలపై వివరంగా అధ్యయనం జరిపేందుకు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఈ నెల 2న ఖమ్మం జిల్లా కుసుమంచి, జీళ్ల చెరువు హైస్కూల్స్‌ను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    తెలంగాణ

    Temperature Drop: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత.. ముంచంగిపుట్టులో సింగిల్ డిజిట్ టెంపరేచర్ ఆంధ్రప్రదేశ్
    Telangana: నాగార్జునసాగర్‌ డ్యాంను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలి నాగార్జునసాగర్
    Telangana: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేసిన హైకోర్టు  భారతదేశం
    US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025