Punjab: లూథియానాలోని ఫర్నిచర్ ఫ్యాక్టరీ గోదాములో అగ్నిప్రమాదం
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 15, 2023
09:22 am
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ లూథియానాలోని ఫర్నీచర్ ఫ్యాక్టరీ గోదాములో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని, మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఫర్నీచర్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. రూ. 50-60 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దల్జీత్ సింగ్, అనే పోలీసు అధికారి చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి