NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు
    తదుపరి వార్తా కథనం
    గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు
    గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. ఇక నవంబర్‌ తొలివారంలోనే పరీక్షలు

    గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 13, 2023
    06:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీఎస్పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలను రీషెడ్యూల్‌ చేసింది. ఈ మేరకు నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయాలని భారీ ఎత్తున అభ్యర్థులు కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.

    దీంతో గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా టీఎస్పీఎస్సీతో పాటు సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.

    షెడ్యూల్‌ ప్రకారం ఆగస్ట్ 29, 30 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. పలు నియామకాలకు వరుసగా పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగా గ్రూప్‌-2కి సిద్ధమయ్యేందుకు వీలుగా వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.

    ఈ మేరకు ఆదివారం పరీక్షల రీషెడ్యూల్‌ తేదీలను కమిషన్ ప్రకటించింది. 283 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అభ్యర్థుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం

    గ్రూపు-2 పరీక్షలను రీ షెడ్యూల్‌ చేసిన టీఎస్పీఎస్సీ. అభ్యర్థుల కోరిక మేరకు నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ. #BreakingNews #TeluguNews

    — NTV Breaking News (@NTVJustIn) August 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తెలంగాణ
    ప్రభుత్వం
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ స్విట్జర్లాండ్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌

    తెలంగాణ

    తెలంగాణ ఆరోగ్యశ్రీలో కీలక పరిణామం.. ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన నిమ్స్ వైద్యులు ప్రభుత్వం
    Telangana Floods: వరదల్లో చిక్కుకున్న 80మంది పర్యాటకులు, రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది  తాజా వార్తలు
    రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరిక భారీ వర్షాలు
    డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద  భారీ వర్షాలు

    ప్రభుత్వం

    నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన తెలంగాణ
    ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ   ఆంధ్రప్రదేశ్
    'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం భగవంత్ మాన్
    భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. 300 మంది పర్యాటకులను రక్షించిన అధికారులు సిక్కిం

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  తెలంగాణ
    వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్‌దే  ప్రభుత్వం, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం:కేసీఆర్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025