యుపిఎస్సి: వార్తలు

UPSC: యుపిఎస్సి కొత్త చైర్మన్‌గా ప్రీతి సూదన్ నియామకం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు.

UPSC: బయోమెట్రిక్ ప్రమాణీకరణ, AI-ఆధారిత నిఘా: పరీక్షా విధానాన్ని అప్‌గ్రేడ్ చేయనున్న UPSC 

IAS పూజా ఖేద్కర్,నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) వివాదం మధ్య యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తన పరీక్షా విధానంలో పెద్ద మార్పు చేయబోతోంది.