NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru: మెట్రోలో కాంక్రీట్ లోపాలను గుర్తించేందుకు ఏఐ డ్రోన్ల వినియోగం
    తదుపరి వార్తా కథనం
    Bengaluru: మెట్రోలో కాంక్రీట్ లోపాలను గుర్తించేందుకు ఏఐ డ్రోన్ల వినియోగం
    మెట్రోలో కాంక్రీట్ లోపాలను గుర్తించేందుకు ఏఐ డ్రోన్ల వినియోగం

    Bengaluru: మెట్రోలో కాంక్రీట్ లోపాలను గుర్తించేందుకు ఏఐ డ్రోన్ల వినియోగం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 14, 2025
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంక్రీట్ నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగించేందుకు నిర్ణయం తీసుకుంది.

    2011 నుండి ఎంజీ రోడ్-బైప్పనహళ్లి సెక్షన్‌లో మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మెట్రో నిర్మాణ పరిస్థితిని అంచనా వేసేందుకు త్వరలో డ్రోన్లను ప్రయోగించనున్నట్లు ప్రకటించారు.

    ఈ డ్రోన్లలో ఉన్న హై-రిజల్యూషన్ కెమెరాలు కాంక్రీట్ నిర్మాణ పరిస్థితులపై డేటాను సేకరించి, వాటి లోపాలు, పగుళ్లు మరియు క్షీణతలను ఏఐ ద్వారా విశ్లేషిస్తాయని BMRCL డైరెక్టర్ సుమిత్ భట్నాగర్ తెలిపారు.

    Details

    దిద్దుబాటు చర్యలు తీసుకొనేందుకు ప్రణాళికలు

    ఈ విధంగా, నష్టాల తీవ్రతను అంచనా వేసి, అనంతరం ఇంజనీర్ల ద్వారా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రణాళిక ఉంది.

    ఈ సిస్టమ్ ను ముందుగా ప్రయోగిస్తూ ప్రతి స్థాయిలో లోపాలను గుర్తించేందుకు ఏఐ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

    ప్రస్తుతం, బైనాక్యులర్లు, కెమెరాలు, హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించి పర్యవేక్షణ జరుగుతున్నా నిర్మాణ దశలో తరచుగా చిన్న లోపాలు తలెత్తుతున్నాయని చెప్పారు.

    వాటిని సరిచేసేందుకు భద్రత ఉద్దేశ్యంతో ఏఐ ఆధారిత డ్రోన్లను ప్రవేశపెడుతున్నట్లు భట్నాగర్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు
    మెట్రో రైలు

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    బెంగళూరు

    Darshan : కన్నడ నటుడు దర్శన్‌పై 3991 పేజీల చార్జీషీట్ దాఖలు ఇండియా
    Maoist:ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు ఇండియా
    Narayanamurthy: నమ్మకం లేదు.. కోచింగ్‌ క్లాసులపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు  ఇన్ఫోసిస్
    high-speed train: బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి రంగం సిద్ధం  భారతదేశం

    మెట్రో రైలు

    Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై సీఎం సంచలన నిర్ణయం.. రాయదుర్గం-శంషాబాద్‌ ప్రాజెక్టు నిలిపివేత హైదరాబాద్
    Hyderabad: న్యూ ఇయర్ స్పెషల్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు  హైదరాబాద్
    Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్‌ హైదరాబాద్
    Hyderabad Metro: 70 కిలోమీటర్లలో హైదరాబాద్ మెట్రో విస్తరణ.. రూట్ మ్యాప్ ఖరారు  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025