NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఇప్పుడు ఆమోదించినా.. అమల్లోకి వచ్చేది 2029లోనే.. ఎందుకో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఇప్పుడు ఆమోదించినా.. అమల్లోకి వచ్చేది 2029లోనే.. ఎందుకో తెలుసా? 
    మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఇప్పుడు ఆమోదించినా.. అమల్లోకి వచ్చేది మాత్రమే 2029లోనే.. ఎందుకో తెలుసా?

    మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఇప్పుడు ఆమోదించినా.. అమల్లోకి వచ్చేది 2029లోనే.. ఎందుకో తెలుసా? 

    వ్రాసిన వారు Stalin
    Sep 19, 2023
    05:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడానికి ఒక అడుగు దురంలోనే ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.

    ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందినా, తక్షణమే అమల్లోకి రావడానికి అవకాశం లేదు.

    2029లోనే మహిళ రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్డీటీవీ నివేదిక చెబుతోంది.

    మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే, అంతకంటే ముందు రెండు అత్యంత కీలక ఘట్టాలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    బిల్లు

    జన గణన, డీలిమిటేషన్ తర్వాతే..

    మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే అంతకంటే ముందు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

    జనాభా గణనను 2021లో నిర్వహించాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది, కాబట్టి తదుపరి గణన 2027లో ఉండే అవకాశం ఉంది.

    2027లో జనాభా గణన నిర్వహించిన తర్వాత, డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత మహిళా రిజర్వషన్లు అమలవుతాయి.

    అంటే 33శాతం మహిళా రిజర్వేషన్ల కోసం 2029వరకు వేచి చూడాల్సిందే.

    ఒక్కమాటలో చెప్పాలంటే 2024లో జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఉండదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    మహిళా రిజర్వేషన్‌ బిల్లు

    లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ  లోక్‌సభ
    Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?  యూపీఏ
    మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమిలో భిన్న వాదనలు.. ఎవరెమన్నారో తెలుసా ఇండియా కూటమి

    ఎన్నికలు

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ఆంధ్రప్రదేశ్
    నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కర్ణాటక

    తాజా వార్తలు

    క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపులో రూ.2000 నోట్లను స్వీకరించం: అమెజాన్ ప్రకటన  అమెజాన్‌
    Gyanvapi case: హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం  జ్ఞానవాపి మసీదు
    Anantnag encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం.. నాలుగుకు చేరిన మరణాలు  జమ్ముకశ్మీర్
    నుహ్ మత ఘర్షణ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025