NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం 
    తదుపరి వార్తా కథనం
    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం 
    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం

    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం 

    వ్రాసిన వారు Stalin
    Jul 12, 2023
    10:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరిగింది.

    ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద బుధవారం తెల్లవారుజామున 207.18 మీటర్లకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

    నీటి మట్టం భారీగా పెరగడం వరద ముప్పుకు సంకేతమని అధికారులు భావిస్తున్నారు. యమునా నది నీటి మట్టం పెరగడంతో ఐటీఓ ఛత్ ఘాట్ మునిగిపోయింది.

    యమునా నది రికార్డు స్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ చెబుతోంది.

    నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో నిరంతర వర్షపాతం వల్ల నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

    దిల్లీ

    పదేళ్ల తర్వాత రికార్డు స్థాయి నీటిమట్టం

    యమునా నది పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు ఆదేశాలు జారీ చేశామని, ఇతర విభాగాలతో సంపద్రింపులు జరిపి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

    ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం మంగళవారం రాత్రి 8 గంటలకు 206.76 మీటర్లు ఉంటే, అది బుధవారం ఉదయం 7 గంటలకు 207.18 మీటర్లకు పెరిగింది.

    2013లో నది నీటిమట్టం 207.32 మీటర్ల స్థాయికి చేరింది. ఆ తర్వాత ఎక్కువ నీటి మట్టం నమోదు కావడం ఇదే అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

    ఇదిలా ఉండగా, దిల్లీలో బుధవారం ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    వరదలు
    తాజా వార్తలు

    తాజా

    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి

    దిల్లీ

    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: దిల్లీలో వర్షం, రోడ్లన్నీ జలమయం  వర్షాకాలం
    అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ అరవింద్ కేజ్రీవాల్
    త్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ

    తాజా వార్తలు

    Rahul Gandhi: రైతన్నగా మారిన రాహుల్ గాంధీ; పొలం దున్ని, నాటు వేసిన కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ
    పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి  పశ్చిమ బెంగాల్
    లాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి అమెరికా
    స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే! స్మార్ట్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025