NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లో కొత్త రూల్స్
    తదుపరి వార్తా కథనం
    నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లో కొత్త రూల్స్
    ఫేక్ కాల్స్ కు చెక్ పెట్టనున్న ట్రాయ్

    నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లో కొత్త రూల్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 01, 2023
    02:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంస్ లో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.

    ట్రాయ్ కొత్త ఫీల్టర్ ప్రవేశపెట్టడం వల్ల కస్టమర్లకు అనవరస కాల్స్, మెసేజ్ నుండి విముక్తి కలగనుంది. ఈమేరకు టెలికాం కంపెనీలకు ట్రాయ్ కొత్త ఆదేశాలకు జారీ చేసింది.

    నేటి నుంచి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ కోసం కృత్రిమ మేదస్సు స్పామ్ ఫిల్టర్లను అమలు చేస్తున్నాయి. నకిలీ కాల్స్, సందేశాలను నిరోధించడానికి ఈ ఫీల్టర్ పని చేస్తుంది. కావున ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు కస్టమర్లకు చేరే అవకాశం ఉండదు.

    Airtel, Jio, Vodafone, Idea, BSNL వంటి టెలికాం కంపెనీలు AI ఫీల్టర్ లను ఇన్ స్టాల్ చేయడానికి ముందుకొచ్చాయి.

    Details

    ఫేక్ కాల్స్ నుండి యూజర్లకు విముక్తి

    AI ఫిల్టర్ సేవను అమలు చేయడానికి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో సంస్థలు ఇప్పటికే అంగీకరించాయి. ఎయిర్‌టెల్ ఈ విషయాన్ని అధికారికంగా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. అయితే Jio త్వరలో ఈ సేవను ప్రారంభించనుంది.

    ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్‌లను నిరోధించడానికి TRAI చాలా రోజుల నుండి కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే.10 అంకెల మొబైల్ నంబర్ల నుండి ప్రమోషన్ కాల్‌లను నిషేధించాలని ట్రాయ్ డిమాండ్ చేస్తోంది.

    మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై వారి ఫోటో, పేరు చూపడం ద్వారా కస్టమర్‌లు కాలర్‌ను గుర్తించడంలో సహాయపడే కాల్ ఐడి ఫీచర్‌ను అమలు చేయాలని ప్రభుత్వం టెల్కోలను కోరింది. అయితే గోప్యతా సమస్యల కారణంగా కంపెనీలు ఈ ఫీచర్ ను తీసుకురావడానికి కాస్త వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫోన్
    ఎయిర్ ఇండియా

    తాజా

    Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్   బంగ్లాదేశ్
    WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు పాట్ కమిన్స్
    Aircraft Accidents:  భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..! విమానం
    Air india Flight Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి  గుజరాత్

    ఫోన్

    2023లో 5G సేవతో OTA అప్‌డేట్‌ను విడుదల చేయనున్న గూగుల్ గూగుల్
    పిల్లల కోసం ప్రత్యేకంగా Tab M9ని లాంచ్ చేసిన Lenovo టెక్నాలజీ
    Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక ఆండ్రాయిడ్ ఫోన్
    iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్ వాట్సాప్

    ఎయిర్ ఇండియా

    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ దిల్లీ
    విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు దిల్లీ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ టెల్
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025